రంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడే ఈ దేశం, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని సీఎం స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్�
రంగారెడ్డి : రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ మాట్లాడారు. మన ఐ
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నార�
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ, బీజేవైఎం దాడులు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఢిల్లీలో మద్యం వ్యాపారంతో ఆమెకు సంబంధ
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ పేర్కొన్నారు. కవిత ఇంట�
యాదాద్రి భువనగిరి : రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకై మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కమ్యూనిస్టుల కర్తవ్యం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం భువ�
విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి గులాబీ పార్టీలో చేరిన బీజేపీ ఎంపీటీసీ చండూర్, ఆగస్టు 22: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర�
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కవితపై నిరాధారమైన వార�
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా చేసే ఆరో
అమరావతి : దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత మొదలైందని, ఏపీలో మాత్రం అన్ని పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని సీపీఐ నారాయణ విమర్శించారు. మోదీ షేక్ హ్యాండ్ ఇస్తేనే చంద్రబాబు మురిసిపోతున్నారని ఎద్దేవా చ
నారాయణపూర్ మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువరు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇక్కడి వార్డు మెంబర్ సిరిపంగి శివలీల నరసింహ, లింగస్వామి,కృష్ణ గిరి, ఫకీరు, రాజు తదితర నాయకులు..
ఖమ్మం : టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్య పట్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణయ్య భౌతికకాయానికి తుమ్మల నాగేశ్వ
నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన గుడ్డిమొల్కాపూర్, పులిపలుపుల ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పా�
నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా దీవెన సభ కోసం మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల�