ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాచర్ల నరేశ్ సౌజన్యంతో ఏర్పాట�
సాగును బంగారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు అన్నదాత ఇంట్లో సంతోషాన్ని నింపుతున్నది. ఊరూరా పండుగ వాతావరణం కనిపిస్తున్నది. గత నెల 28 నుంచి పదో విడుత పెట్టుబడి ఖాతాల్లోకి చేరుతుండగ�
పల్లెలో మరింత మెరుగైన పాలన అందించేందుకు పంచాయతీలకు శాశ్వత, పక్కా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బిల్డింగులు పాతబడగా,
యువజనులను ప్రోత్సహించి వారి శక్తియుక్తుల్ని దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ఇందులో నిర్దిష్టమైన సమాచారం గణాంకాలతో సాధికారికంగా చర్చించిన దరిమిలా చెప్పుకోవాల్సింది ‘రైతుబంధు పథకం’ పేద రైతు కుటుంబాలలో వెలుగును నింపింది అని మాత్రమే. అదే సమయంలో మధ్యస్థ,
‘శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలుత పోలీసు వ్యవస్థనే బలోపేతం చేసింది. పోలీసు అధికారులు విధులు నిర్వర్తించేందుకు ప్రతి ఠాణాకు సొంత వాహనాల�
పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షేమ పథకాలను అమల�