చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్ని షేక్ చేసింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసిన ఈ ముద్దుగుమ్మ సడెన్గా కోలీవుడ్కి చెక్కేసి అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. అయితే మధ్యలో �
నవతరం కథానాయికల పోటీ కారణంగా అవకాశాల రేసులో వెనుకబడిపోయింది చెన్నై సొగసరి త్రిష. గత కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉంటోన్న ఆమె తమిళచిత్రసీమపై దృష్టిపెట్టింది. తాజాగా ఈ సొగసరి ఏడేళ్ల విరామం తర్వాత కన్నడ�
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. చాలా ఇండస్ట్రీలలో కూడా సీనియర్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు.. ఇంకా చేసుకుంటున్నారు కూడా. కోవిడ్ సమయంలో సినిమాలు లేకపోవడంతో తోడును వెతుక్కున్నారు.
చరిత్ర కాలగర్భంలో కలిసిన రాజులు, రాజ్యాల కథలు ప్రేక్షకుల్లో ఎనలేని ఉత్సుకతను రేకెత్తిస్తుంటాయి. ఈ కథల్లో హీరోయిజం, ప్రేమ, ఉద్వేగాలతో పాటు కావాల్సినంత నాటకీయత ఉంటుంది. అందుకే అలనాటి గాథలపై నేటితరం హీరోలత
సీనియర్ హీరోయిన్లు చాలా మంది ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు. చాలా మంది ముద్దుగుమ్మల వయసు 30 దాటి 40 వైపు పరుగులు పెడుతుంది. నయనతార, అనుష్క లాంటి వాళ్లు అయితే 35 కూడా క్రాస్ చేసి 40 వరకు వచ్చేసారు. అయినా కూడా ఇప్పటికీ �
చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు తెలుగులో టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు అంటే అభిమానులు కూడా పడిచచ్చిపోయేవారు. కొన్నాళ్లపాటు త్రిష కెరియర్ సజావుగానే సాగిన ఆ తర్వా�
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ త్రిష. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇప్పటికే 50 సినిమాలకు