అగ్ర హీరో చిరంజీవితో త్రిష మళ్లీ జోడీకట్టనుందా? సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చి�
కెరీర్లో తొలిసారి పోలీస్గా అవతారమెత్తింది త్రిష. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ ‘బృందా’.సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సిరీస్
gongadi trisha | ఊహ తెలియని వయసులోనే ప్లాస్టిక్ బ్యాట్తో సిక్సర్లు బాదిన ఈ చిచ్చరపిడుగు.. పదహారేండ్ల ప్రాయంలో టీమ్ ఇండియా గడప తొక్కేందుకు తహతహలాడుతున్నది. తోటి వాళ్లంతా పుస్తకాలతో కుస్తీ పడుతుంటే, తాను మాత్రం �
చెన్నై చంద్రం త్రిష… టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిష మెల్లగా తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది. కోలీవుడ్లోనే వరుస సినిమాలు చే�
రకుల్ ప్రీత్ సింగ్ లుక్లో ఈ మధ్య చాలా మార్పులొచ్చాయి. ఇటీవల సన్నగా మారిన పిక్స్ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో రకుల్ మొహం ఇంతకుముందు కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఫొటోలు చూసిన అంద
నలుగురు అగ్ర కథానాయికలు ఒక్కచోట చేరి సందడి చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఆదివారం చెన్నైలో ఆ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. టాప్హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, త్రిష, కల్యాణి ప్రియదర్శన్ కలుసుకొని విరామ �
కరోనా వలన ఇటీవలి కాలంలో వేడుకలు చాలా తగ్గాయి. సెలబ్స్ పార్టీలు చేసుకోవడమే మానేశారు. ఇక ఇప్పుడిప్పుడే కరోనా కాస్త శాంతిస్తుండడంతో బర్త్ డే పార్టీలలో పాల్గొంటున్నారు. ఆ మధ్య సుహాసిని బర్త్ డే
మేలిమి ముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించే దర్శకులలో మణిరత్నం ఒకరు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల పోన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా మణిరత్నం పొన్నియన్ స�
చెన్నై చంద్రం త్రిష పెళ్లి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ నానుతుంది.పెళ్లి అంటూ ప్రచారం చేయడం, అంతలోనే కాదని చెప్పడం కామన్గా మారింది. అప్పుడెప్పుడో ప్రభాస్ తో వర్షం సినిమాతో పాపులర్ అయిన త్రిష అప్పట�
చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్ని షేక్ చేసింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసిన ఈ ముద్దుగుమ్మ సడెన్గా కోలీవుడ్కి చెక్కేసి అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. అయితే మధ్యలో �
నవతరం కథానాయికల పోటీ కారణంగా అవకాశాల రేసులో వెనుకబడిపోయింది చెన్నై సొగసరి త్రిష. గత కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉంటోన్న ఆమె తమిళచిత్రసీమపై దృష్టిపెట్టింది. తాజాగా ఈ సొగసరి ఏడేళ్ల విరామం తర్వాత కన్నడ�
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. చాలా ఇండస్ట్రీలలో కూడా సీనియర్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు.. ఇంకా చేసుకుంటున్నారు కూడా. కోవిడ్ సమయంలో సినిమాలు లేకపోవడంతో తోడును వెతుక్కున్నారు.
చరిత్ర కాలగర్భంలో కలిసిన రాజులు, రాజ్యాల కథలు ప్రేక్షకుల్లో ఎనలేని ఉత్సుకతను రేకెత్తిస్తుంటాయి. ఈ కథల్లో హీరోయిజం, ప్రేమ, ఉద్వేగాలతో పాటు కావాల్సినంత నాటకీయత ఉంటుంది. అందుకే అలనాటి గాథలపై నేటితరం హీరోలత