కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)-లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో వస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). ఇప్పటికే విడుదలైన లియో టైటిల్ ప్రోమో నెట్టింటిని షేక్ చేస్తోంది. సెట్స్పై ఉండగానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.ఇప్పటికే విడుదలైన లియో (Leo.. Bloody Sweet) టైటిల్ ప్రోమో వీడియో గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనా�
దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన టీ-20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటింది భద్రాచలం పట్టణానికి చెందిన యువతి గొంగడి త్రిష. దీంతో ఈమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు. నెహ్రూకప్ క్రికెట్ టోర�
రెండు దశాబ్ధాలుగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా చెలామణి అవుతున్న కథానాయికలలో త్రిష ఒకరు. 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జోడీ కట్టి ప్రేక్షకుల్లో �
సీనియర్ స్థాయిలో భారత జాతీయ జట్టు తరఫున రెండు టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20లు ఆడిన షఫాలీ వర్మ సారథ్యంలో భారత అండర్-19 జట్టు వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది.
యువ తారలకు స్ఫూర్తినిచ్చే సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నది సౌత్ స్టార్ త్రిష. ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఘన విజయంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
Thalapathy67 | కోలీవుడ్కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు దళపతి విజయ్. 'తుపాకి' సినిమా నుండి 'బీస్ట్' వరకు ప్రతి సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగు నిర్మాణ సంస్థలో త�
వెయ్యేళ్ల కిందటి చోళ సామ్రాజ్య వైభవాన్ని చూపించిన సినిమా ‘పొన్నియన్ సెల్వన్'. దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.
భారతీయ వెండితెరపై ఎన్నో అద్భుత దృశ్యకావ్యాల్ని సృష్టించారు అగ్ర దర్శకుడు మణిరత్నం. వ్యక్తిగతంగా మృదుస్వభావిగా, వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. అలాంటి మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్' సెట్లో కథానాయికలు ఐ�