Leo | మణిరత్నం భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ ప్రాంచైజీలో మెరిసింది చెన్నై చంద్రం త్రిష (Trisha). ప్రస్తుతం విజయ్ (Vijay) తో కలిసి నటిస్తున్న లియో (Leo.. Bloody Sweet)తోపాటు మలయాళ ప్రాజెక్ట్ రామ్.. పార్టు 1, తమిళ సినిమాల�
సీనియర్ కథానాయిక త్రిష గురువారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. నలభయ్యవ వసంతంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు వన్నె తరగని అందంతో అలరారుతున్నది. ఇటీవల విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో మహారాణి కుందవై �
Nayanthara | కమల్హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘నాయగన్' (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం ఓ క్లాసిక్గా నిలిచిపోయింది. దాదాపు 36 ఏళ్ల విరామం తర్వాత కమల్హాసన్-మణిరత్నం కలయికలో ఓ సినిమా రాబోతున్�
Trisha | త్రిష నాయికగా నటిస్తున్న కొత్త సినిమా ‘లియో’. విజయ్ హీరోగా నటిస్తున్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ జంట తెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమా పట్ల ఎక్కువ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నదీ తార.
‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో త్రిష చోళ రాజ్యపు యువరాణి కుందవై పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం చెన్నైలో ట్రైలర్ను వ�
Leo | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay), లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో వస్తున్న లియో (Leo.. Bloody Sweet) అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ అభిమానుల కోసం ఓ క్రేజ్ న్యూస్ బయటకు వచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)-లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో వస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). ఇప్పటికే విడుదలైన లియో టైటిల్ ప్రోమో నెట్టింటిని షేక్ చేస్తోంది. సెట్స్పై ఉండగానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.ఇప్పటికే విడుదలైన లియో (Leo.. Bloody Sweet) టైటిల్ ప్రోమో వీడియో గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనా�
దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన టీ-20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటింది భద్రాచలం పట్టణానికి చెందిన యువతి గొంగడి త్రిష. దీంతో ఈమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు. నెహ్రూకప్ క్రికెట్ టోర�
రెండు దశాబ్ధాలుగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా చెలామణి అవుతున్న కథానాయికలలో త్రిష ఒకరు. 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జోడీ కట్టి ప్రేక్షకుల్లో �
సీనియర్ స్థాయిలో భారత జాతీయ జట్టు తరఫున రెండు టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20లు ఆడిన షఫాలీ వర్మ సారథ్యంలో భారత అండర్-19 జట్టు వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది.