సాగర్ ఎడమ కాల్వకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతు సంఘం నల్లగొండ జిల్లా నాయకుడు కొప్పు వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం త్రిపురారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు నార్లు
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని త్రిపురారం ఎంపీడీఓ కునిరెడ్డి విజయకుమారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలని నల్లగొండ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మ అన్నారు. సోమవారం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి, త్రిపురారం ప్రాథమి
ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా త్రిపురారం మండల మాజీ అధ్యక్షుడు అనుముల శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి అధ్యక్షుడు పామోజు వెంకటాచారి అన్నారు. సోమవారం మండలంలోని పెద్�
ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామ సెంటర్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నల్లగొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్ అన్నారు. గురువారం త్రిపురారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న కామన్�
నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ నాయకులు తిరిగి సొంత గూటికి చేరారు. వారికి ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలోని అనుముల శ్రీనివాస్�
ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి నివాసంలో వివిధ గ్రామాలకు చెం�
త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన కళాకారుడు కలకొండ శ్రీనివాస్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సోమవారం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క�
సమస్యలు ఉత్పన్నమవకుండా భూ భారతి రైతు సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం త్రిపురారం మండల తాసీల్ద�
డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని నల్లగొండ జిల్లా త్రిపురారం మండల ఎస్ఐ కైగూరి నరేశ్ అన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ డే సందర్భంగా గురువారం మండల కేంద్రంలో అన్ని �
నేరుగా విత్తే సాగుతో అధిక లాభాలు గడించవచ్చని భారతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ సురేఖ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపసాగర్ కేవీకేలో ఎస్బీఐ సౌజన్యంతో రా�
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని త్రిపురారం మండల కేంద్రంలోని పీహెచ్సీ వైద్యుడు మాలోతు సంజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయన మాట్లాడారు.
మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందాలని ఏపీడీ శ్రవణ్కుమార్ అన్నారు. సోమవారం త్రిపురారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో సంఘబంధం అధ్యక్ష, కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజ�