ఆంగ్ల విద్యపై విద్యార్థులు పట్టు సాధించాలని త్రిపురారం ఎంఈఓ రవి అన్నారు. శనివారం మండలంలోని పెద్దదేవులపల్లి ఉన్నత పాఠశాలలో ఎస్ సేవా ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు అందించిన డిక్షనరీలు, పెన్నులు, స్టే
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఎర్రబెల్లి సబ్ స్టేషన్ నుంచి వచ్చే 33 కేవీ కామారెడ్డిగూడెం ఫీడర్ లైన్లో ఉన్న లూజ్ లైన్ల�
మెట్ట వరిసాగు ద్వారా తక్కువ ఖర్చుతో లాభాలు గడించవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మిర్యాలగూడ ఏరియా మేనేజర్ తారక్ సుబ్బుసింగ్ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో రెడ్డి
ఆటపాటలతో విద్య అంగన్వాడితోనే సాధ్యమని సీడీపీఓ చంద్రకళ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం-1లో అమ్మ మాట - అంగన్వాడి బాట కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడ�
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన 1 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను ఎంపీడీఓ �
వానాకాలంలో రైతులు పండించుకోవడానికి త్రిపురారం మండలంలోని కంపసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు పరిశోధన స్థానం హెడ్ ఎన్.లింగయ్య బుధవారం తెలిపారు.
త్రిపురారం మండలంలోని గిరిజన సంక్షేమ మినీ గురుకుల బాలికల పాఠశాలలో 1 నుంచి 5వ తరగతిలో ప్రవేశాల కోసం గిరిజన బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ప్రాంతీయ సమన్వయకర్త ఇ.బలరాంనాయక్, పాఠశాల హెచ్�
గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించాలన్న ఉద్ధేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు అవి అలంకార ప్రాయంగా మారి కంప చెట్లు, పి�
టీబీ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నల్లగొండ జిల్లా త్రిపురారం పీహెచ్సీ వైద్యుడు మాలోతు సంజయ్ అన్నారు. మంగళవారం స్థానిక పీహెచ్సీలో వంద రోజుల టీబీ క్యాంప్ను ఆయన ప్
షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా త్రిపురారం రైతు వేదిక ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి అన్నదాతలు ధర్నా నిర్వహించారు.
‘గడచిన కాలమే బహుబాగు..’ అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రందీ లేకుండా పంటలు సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు కష్టాలతో సావాసం చేస్తున్నారు.
Nalgonda | నల్లగొండ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ శబ్దాలతో ఉరుముతూ కురిసిన వర్షంతో పలుచోట్ల వరదలు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది
నల్లగొండ : గత 40 ఏండ్లలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి చేసేందేమీ లేదని మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్నాయర్ అన్నారు. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే