ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ విద్యా విభాగంలో కీలకమైన డిప్యూటీ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ డీడీగా పనిచేసిన పోచం పదోన్నతిపై బదిలీ కావడం, ఈ స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో ఈ ప�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీ వైజ్, కాంటింజెంట్ వర్కర్లు ఇల్ల�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన బిల్లులను ఇచ్చేది లేదని సమాచారశాఖ తెగేసి చెబుతున్నదని పలువురు ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బిల్లుల కోసం దాదాపు రెండేండ్ల నుంచి కార్యాలయం చుట్�
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఫలితాలు సా ధించాలని, లేకపోతే ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు గిరిజన సంక్షేమ శాఖ అల్టిమేటం ఇచ్చిం ది.
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ సక్రమంగా జరిగేలా సంబంధిత హెచ్ఎంలు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకో
కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, గిరిజనసంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీ) గత పక్షం రోజులుగా చేస్తున్న ఉద్యమానికి బాలల హక్కుల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్
గిరిజన సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నాయకులు శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తు
గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉంటూ నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహి�
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది. ఇటీవల రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జోన్-1లో పని చేసే గ్రేడ్-1, గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల(�
చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి �
జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న అండర్-14 రాష్ట్రస్థాయి బాల బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం ముగిశాయి. అథ్లెటిక్స్ అసోసియేషన్స్ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజ�
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు.
జిల్లాని రోడ్లకు మహర్దశ పట్టనుంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మండలాల్లో బీటీ రోడ్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 227 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు 138 పనుల కోసం రూ.224.52 కోట్ల నిధులను మంజూరు చేస�
విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని ఎంజీయూ వీసీ చొల్లేటి గోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 7 వ సెనెట్ కమిటీ సమావేశం బుధవారం మినీ