చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి �
జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న అండర్-14 రాష్ట్రస్థాయి బాల బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం ముగిశాయి. అథ్లెటిక్స్ అసోసియేషన్స్ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజ�
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు.
జిల్లాని రోడ్లకు మహర్దశ పట్టనుంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మండలాల్లో బీటీ రోడ్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 227 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు 138 పనుల కోసం రూ.224.52 కోట్ల నిధులను మంజూరు చేస�
విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని ఎంజీయూ వీసీ చొల్లేటి గోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 7 వ సెనెట్ కమిటీ సమావేశం బుధవారం మినీ
నిర్మల్ జిల్లా ఏర్పాటు తర్వాత వాణిజ్య, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, పదో తరగతిలో ప్రతిభ కనబర్చాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కొలాం ఆశ్రమ పాఠశాలలో డి�
పని చేసే ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ దిలీప్ అన్నారు. ఆదిలాబాద్లోని కొలం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన డివిజిన్ స్థాయి ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,హెచ్డబ్ల�
మానుకోట పట్టణంలోని మూడుకోట్ల జంక్షన్, జ్యోతిరావు ఫూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్ల మరమ్మతుకు రూ.42.60కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మ