పని చేసే ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ దిలీప్ అన్నారు. ఆదిలాబాద్లోని కొలం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన డివిజిన్ స్థాయి ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,హెచ్డబ్ల�
మానుకోట పట్టణంలోని మూడుకోట్ల జంక్షన్, జ్యోతిరావు ఫూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్ల మరమ్మతుకు రూ.42.60కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మ