Tribal Welfare | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం హైదరాబాద్లోని 'హోటల్ ది ప్లాజా'లో జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
లక్ష్య సాధనకు అంకితభావంతో కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల లక్ష్యంతోపాటు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలోని గిరిజన బాలు�
ACB | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారిణి జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్�
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని, జాతి పునర్జీవ నం, ఔన్నత్యానికి పాటుపడిన మహనీయుడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనలో గురువారం సంత్సే
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సేవాలాల్ జయంతిని తాండూరు నియోజకవర్గంలో నిర్వహించారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమం గురుకులాలు, టీఎస్ఆర్ఎస్ పాఠశాలల్లో (2024-25 ) 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించినట్లు రీజినల్ కో-ఆర్
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వేమనపల్లిలోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికం�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పీఎం జన్మన్ కార్యక్రమం సోమవారం పండుగలా సాగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో లైవ్ స్క్రీన్ వర్చువల్గా పీఎం మోదీతో కలిసి ఈ కార్యక్రమాన�
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న ఈ గ్రేడ్ విద్యార్థునులపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత సబ్జెక్టు టీచర్లు 10/10 ర్యాంకులు వచ్చేలా సన్నద్ధం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్జైన�
గిరిజన రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం గిరి వికాస పథకాన్ని తీసుకొచ్చింది. మెట్ట పంటలు సాగు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్న గిరిజనుల భూముల్లో ఉచితంగా బోరు వేసి కరెంట్, పైప్లైన్ సదుపాయం కల�
Minister Satyavati Rathode | ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీలకు మోసపోయి ఓటేస్లే గోసపడతామని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వనిది తెలంగాణలో ఇస్తారా ? ఒక్కసారి ప్రజలు ఆలోచి�
అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరంలో రూ.69 లక్షలతో మార్కెట్ షెడ్డు , రూ.4.20 కోట్లతో గిరిజన వసతి గృహం, రూ.5 కోట్లతో సంక్షేమ
ష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.