గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేసే ఐటీడీఏలో కీలకమైన పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. కేవలం రెండు, మూడు పోస్టుల్లో మాత్రమే రెగ్యులర్ అధికారులు ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఏటూరునాగారం ఐటీడీఏ మినీ కలె
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ సంక్షేమ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రెండోరోజు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరిచాలంటూ రెండు రోజులు నిరసనలు చేస్తున్నారు. త�
Tribal Welfare | ములుగు జిల్లాలోని జాకారం గ్రామం నందు గల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల మినీ గురుకులంలో 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశం పొందడానికి ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థినులు దరఖాస్తు చేస�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల పరీక్ష ఫలితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఒక జాబితాలో పేరు ఉండగా, మరో జాబితాలో పేరు లేకపోవడం, ఒక జాబితాలో ఒక చోట సీటు కేటాయించగా, మరో జాబితాలో మరో చోట స
Tanduru | తాండూరు మండలం జినుగుర్తిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.విజయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధారణ గురుకుల పాఠశాలల్లో 2025 సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు టీజీసెట్-25కు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్�
Tribal Welfare | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం హైదరాబాద్లోని 'హోటల్ ది ప్లాజా'లో జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
లక్ష్య సాధనకు అంకితభావంతో కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల లక్ష్యంతోపాటు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలోని గిరిజన బాలు�
ACB | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారిణి జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్�
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని, జాతి పునర్జీవ నం, ఔన్నత్యానికి పాటుపడిన మహనీయుడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనలో గురువారం సంత్సే
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సేవాలాల్ జయంతిని తాండూరు నియోజకవర్గంలో నిర్వహించారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమం గురుకులాలు, టీఎస్ఆర్ఎస్ పాఠశాలల్లో (2024-25 ) 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించినట్లు రీజినల్ కో-ఆర్
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వేమనపల్లిలోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికం�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పీఎం జన్మన్ కార్యక్రమం సోమవారం పండుగలా సాగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో లైవ్ స్క్రీన్ వర్చువల్గా పీఎం మోదీతో కలిసి ఈ కార్యక్రమాన�