గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు(సీఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్య�
గిరిజన విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలో సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడే హేమంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పాయ్లతో కలిసి సంబ
గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన 120 మంది ఎస్టీలకు అసైన్డ్ పట్టాలను పంప�
TTWREIS Warangal | వరంగల్ జిల్లా అశోక్నగర్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ (TTWREIS) సైనిక పాఠశాలలో కింది తరగతుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
గిరిజనులను మోసం చేసిన బీజేపీకి ఓట్లేయమని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్.రవీంద్రనాయక్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించ�
కొత్తగూ డ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్ను బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యా ర్థులు అస్వస్థతకు గురికావడంతో వారి యోగ క్షేమాలు అడిగి తెలుసు
గురుకుల విద్యాలయాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తూ విద్యతోపాటు సాంస్కృతిక ప్రతీకలుగా నిలుస్తున్నాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి మరో అడుగు ముందుకుపడింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల్లో ఆశలు చిగురించేలా రాష్ట్ర సర్కారు మరో నిర్ణయం తీసుకున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రకటించి ఏ
హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ, గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలకు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సీఎం స�
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో విభజించి పాలిం చే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి గిరిజనులు తగిన బుద్ధి చెప్పాల�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సకల జనుల ఆమోదం లభించింది. ఈ సారి బడ్జెట్లో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పించింది. ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో సర్వత�
Minister Srinivas Goud | గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో �