గిరిజనులను మోసం చేసిన బీజేపీకి ఓట్లేయమని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్.రవీంద్రనాయక్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించ�
కొత్తగూ డ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్ను బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యా ర్థులు అస్వస్థతకు గురికావడంతో వారి యోగ క్షేమాలు అడిగి తెలుసు
గురుకుల విద్యాలయాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తూ విద్యతోపాటు సాంస్కృతిక ప్రతీకలుగా నిలుస్తున్నాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి మరో అడుగు ముందుకుపడింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల్లో ఆశలు చిగురించేలా రాష్ట్ర సర్కారు మరో నిర్ణయం తీసుకున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రకటించి ఏ
హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ, గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలకు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సీఎం స�
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో విభజించి పాలిం చే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి గిరిజనులు తగిన బుద్ధి చెప్పాల�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సకల జనుల ఆమోదం లభించింది. ఈ సారి బడ్జెట్లో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పించింది. ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో సర్వత�
Minister Srinivas Goud | గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో �
భద్రాచలం: భద్రాద్రి రామయ్యను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మంగళవారం రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అ�
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 24 : రాష్ట్రంలో గిరిజన అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ యూనివర్సిటీస్ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ (తూటా) నూతన కార్యవర్గానికి తూటా వ్యవస్థాపక అధ్యక్షు
Minister KTR | కోయ తెగకు చెందిన నిరుపేద విద్యార్థినికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఐఐటీలో సీటు సంపాదించిన ఆ సరస్వతి పుత్రికకు, ఆమె విద్యాభ్యాసం
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి కోఠాజీ తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావే�
మహేశ్వరం: తండాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని నాగారం ,పడమటితండా,దిలావార్గూడ లో 1కోటి 30లక్షలతో నిర్మించ త�