గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న ఈ గ్రేడ్ విద్యార్థునులపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత సబ్జెక్టు టీచర్లు 10/10 ర్యాంకులు వచ్చేలా సన్నద్ధం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్జైన�
గిరిజన రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం గిరి వికాస పథకాన్ని తీసుకొచ్చింది. మెట్ట పంటలు సాగు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్న గిరిజనుల భూముల్లో ఉచితంగా బోరు వేసి కరెంట్, పైప్లైన్ సదుపాయం కల�
Minister Satyavati Rathode | ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీలకు మోసపోయి ఓటేస్లే గోసపడతామని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వనిది తెలంగాణలో ఇస్తారా ? ఒక్కసారి ప్రజలు ఆలోచి�
అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరంలో రూ.69 లక్షలతో మార్కెట్ షెడ్డు , రూ.4.20 కోట్లతో గిరిజన వసతి గృహం, రూ.5 కోట్లతో సంక్షేమ
ష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
సీఆర్ పాలనలోనే గిరిజన సంక్షేమం సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్తో కలిసి పోడు రైతు�
Satyavathi Rathod | హైదరాబాద్ : మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టారని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సంక్షేమభవన్లోని జీసీ�
Satyavathi Rathod | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై తనకున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చాటుకున్నారు. తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నార�
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు(సీఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్య�
గిరిజన విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలో సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడే హేమంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పాయ్లతో కలిసి సంబ
గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన 120 మంది ఎస్టీలకు అసైన్డ్ పట్టాలను పంప�
TTWREIS Warangal | వరంగల్ జిల్లా అశోక్నగర్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ (TTWREIS) సైనిక పాఠశాలలో కింది తరగతుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.