Wind Storms | తీవ్రమైన ఈదురుగాలుల ధాటికి రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లు విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై ప్రయాణించే వాళ్లు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పిట్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు.
కంచె గచ్చిబౌలిలో 130 ఎకరాల అడవిని నరికివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి పర్యావరణ విధ్వంసానికి పూనుకున్నట్టు కనిపిస్తున్నది. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 150 ఎకరాల విస్�
భూముల్లో బండరాళ్లు.. రప్పలు.. చెట్ల పొదలను తీసేసి తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నాం. అలాంటి భూములను కాంగ్రెస్ సర్కా ర్ గుంజుకోవడం తగదు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మాకు కన్నీళ్లను మిగు ల్చుతు న�
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి పేర్కొన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణ�
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో స్వరూప అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, పూడూర్ ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశా�
ఆ వ్యక్తి పెరిగిన ఊరు.. తిరిగిన చోట్లు.. నడిచిన బాటలు అంతటా పచ్చదనం పలకరించేది. వనసీమలో విహరించిన అతని బాల్యం పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్న సూక్తిని నేర్పింది. అలా చిన్నప్పటి నుంచి ప్రకృతితో మమేకమైన ఆ�
Keshampet | రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కోనాయపల్లి, కొత్తపేట గ్రామాల మధ్య విరిగిపడిన చెట్లను గ్రామానికి చెందిన యువ నాయకుడు జి.సురేశ్ ఆధ్వర్యంలో తొలగించారు.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరిట శంకుస్థాపన చేసి.. కనీసం భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. కానీ రోడ్ల విస్తరణ పేరిట వృక్షాలపైకి బుల్డోజర్లను హెచ్ఎండీఏ అధికారులు తీసుకువస్తున్నారు.
పెరటి తోటల్లో ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తాయి. పూలు, కూరగాయలు, ఆకుకూరల కోసం.. ఇలా పలు రకాల మొక్కలను పెంచుతుంటారు. అయితే, ఒక్క మునగ చెట్టును పెంచితే.. అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నా
తమ భూముల్లో మొక్కలు నాటొద్దని పేర్కొంటూ బుధవారం ఉట్నూర్ ఫారెస్ట్ కార్యాలయం ఎదుట గంగాపూర్, దంతన్పల్లి, బీర్సాయిపేట్కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జాడి లింగన్న, దుర్గం మల్లయ్య, గంగన్న, �
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు వెళ్లే రహదారి పక్కన ఆయన సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలను సోమ
తెలంగాణ రాష్ర్టావతరణ ముందున్న పరిస్థితికి వెళుతున్నదా? అనేది ఇప్పుడు బుద్ధిజీవుల బాధ. సమైక్య రాష్ట్రంలో మనది కాని పాలనలో శాపగ్రస్తుల్లా బతికిన రోజులు మళ్లీ వస్తున్నాయా? అనే ఆవేదన ఈ కవితా ధార. ఎన్నో కష్ట�
లైసెన్స్ పొందడం ఎంత బాధ్యతాయుతమో.. అలాగే కొత్తగా లైసెన్స్ పొందినవాళ్లు ఒక్క మొక్క నాటడం కూడా అంతే బాధ్యతాయుతమని ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్ పొందేవాళ్లు
Storm Damage | మండలంలోని లట్టుపల్లి,మంగనూరు, గౌరారం,ఎర్ర కుంట తండా,నక్కల చెరువు తండా,ఊడుగులకుంట తండా తదితర గ్రామాలు, తండాలలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ చెట్లు,పెద్ద స్తంభాలు గాలివానకు నే�
kalvasrirampoor | కాల్వశ్రీరాంపూ ర్, ఏప్రిల్ 7 : పల్లెలలన్నీ పచ్చగా ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రహదారులు, ప్రధాన సముదాయల వద్ద చెట్లు నాటించారు.