పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడింది. ఇష్టం వచ్చినట్లు రోడ్డు పకన చెట్లను నరికివేసి వదిలేశారు. దీంతో 2 కిలోమీటర్లకు పైగా రోడ్డుపైన చెట్లు పడిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి పదుల సంఖ్యలో రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల విద్యుత్
దేశంలోని సాగుభూముల్లో ఏండ్లుగా పెరుగుతున్న భారీ వృక్షాలు పెద్దయెత్తున నరికివేతకు గురవుతున్నాయి. గడిచిన మూడేండ్లలోనే 50 లక్షల వృక్షాలు అంతర్ధానమైనట్టు ఓ అధ్యయనం వెల్లడించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి నీడను, చల్లదనాన్ని, ఫలాలనందిస్తున్నాయి. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పచ్చదనం పెంచాలని చెబుతున్నా, క్షేత్రస్థా
Supreme Court: ఉత్తరాఖండ్ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో భారీ సంఖ్యలో చెట్ల నరికివేత, అక్రమ నిర్మాణాన్ని కోర్టు తప్పుపట్టింది. ప్రజల విశ్వాసాన్ని చెత్�
విలేజ్ రాక్స్టార్స్.. ఈ సినిమా పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆస్కార్ అవార్డు కోసం మన దేశం తరఫున అధికారిక ఎంట్రీ పొందిన చిత్రం ఇది. ఆ హోదాను సాధించిన తొలి అస్సామీ సినిమ కూడా. ఆస్కార్ తప్ప�
ఓ అందమైన తోట.. అందులో రెండు మహావృక్షాల నీడలో పిల్లలు ఆడుకుంటూ సేదతీరేవారు. వాటి మధురమైన ఫలాలను ఆస్వాదించేవారు. అటుగా వెళ్లే బాటసారులకూ ఆ చెట్లు నీడనిచ్చేవి. కొన్నాళ్లకు వాటిలో ఒక వృక్షం ఎండిపోయి నేలకొరిగ�
నార్సింగిలో అనుమతులకు విరుద్ధంగా..చెట్లను తొలగించి మరీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు లేకున్నా తమకు ఆర్అండ్బీ అనుమతిచ్చిందని దబాయిస్తున్నారు.
చెట్లను నరకవద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ.. సైనిక్పురి చిల్డ్రన్స్పార్కులో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పర్యావరణ ప్రేమికులు, యువకులు వృక్షాలను హత్తుకొని నిరసన తెలిపారు.
ఏకంగా 126 భారీ చెట్లను అక్రమంగా నరికినందుకు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహాను బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు.
Green India Challenge | హరిత భారతదేశాన్ని సృష్టించడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను కొనసాగిస్తామని గ్రీన్ ఇండియా వ్యవస్థాపకులు, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ తెలిపారు.
మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాలుష్యాన్ని పారదోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నామని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు.