పచ్చదనంతో పల్లెలు పరిఢవిల్లేందుకు నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. హరితహారంలో భాగంగా భువనగిరి మండలంలోని తాజ్పూర్లో బుధవారం ఆయన మొక్కలు నాటారు. పచ్చదనం పెరిగిత�
రాష్ట్రంలో 8వ విడుత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె సీవోఎఫ్ ఆశాలత, డీఎఫ్వో అర్పణతో కలిసి మండలంలోని దబీర్పేట, క
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్కుమార్ ఇచ్చిన పిలుపుతో కదిలిన వైద్యులు, వైద్య విద్యార్థులు గ్రీన్చాల
హైదరాబాద్ : ఈ విశ్వం మీద నివసిస్తున్న సకల జీవరాశులకు చెట్లే ప్రణవాయువు అని, మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆధ్యా�
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించనున్న 50 యేండ్లకు పైగా వయస్సున్న చెట్లకు పునర్జీవనం ప్రసాదించాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంకల్పించింది. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ అభ్�
వందల ఏండ్ల చరిత్ర కలిగిన వృక్షాలను ట్రాన్స్లొకేషన్ ద్వారా తిరిగి నాటుతూ వాటి ఉనికిని నిలుపుతున్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్. వట ఫౌండేషన్తో కలిసి మహబూబ్నగర్ జిల్లా
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గెస్ట్ హౌస్లో ఓ నాలుగు భారీ
కూకటివేళ్లతో కూలిపోయిన పురాతన మర్రి చెట్టుకు ప్రాణం పోశాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాశ్ అలియాస్ ప్రకృతి ప్రకాశ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్�
భారీ వృక్షాలకు ఊపిరి పోస్తున్న అటవీశాఖ ట్రాన్స్లొకేషన్తో తిరిగి నాటుతున్న వైనం నిజామాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చావు అంచులకు వెళ్లిన మనిషికి మళ్లీ ప్రాణం పోసినట్టు.. నిజామాబాద్ జిల
నాటుకున్న 400 ట్రాన్స్ప్లాంటేషన్ చెట్లు చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 4: ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతిలో నాటిన 400 చెట్లు చిగురించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, ధర్మోజిగూడ�
రియల్ఎస్టేట్ సంస్థపై అటవీశాఖ చర్యలుహైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): వెంచర్ అభివృద్ధి కోసం అనుమతుల్లేకుండా చెట్లు నరికిన ఓ రియల్ఎస్టేట్ సంస్థకు అటవీశాఖ రూ.4 లక్షలు జరిమానా విధించింది. తొలగ
258 కిలోమీటర్ల మేర లక్షన్నర మొక్కలు సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర అటవీశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-44లో భాగం) నందన�