వందల ఏండ్ల చరిత్ర కలిగిన వృక్షాలను ట్రాన్స్లొకేషన్ ద్వారా తిరిగి నాటుతూ వాటి ఉనికిని నిలుపుతున్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్. వట ఫౌండేషన్తో కలిసి మహబూబ్నగర్ జిల్లా
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గెస్ట్ హౌస్లో ఓ నాలుగు భారీ
కూకటివేళ్లతో కూలిపోయిన పురాతన మర్రి చెట్టుకు ప్రాణం పోశాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాశ్ అలియాస్ ప్రకృతి ప్రకాశ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్�
భారీ వృక్షాలకు ఊపిరి పోస్తున్న అటవీశాఖ ట్రాన్స్లొకేషన్తో తిరిగి నాటుతున్న వైనం నిజామాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చావు అంచులకు వెళ్లిన మనిషికి మళ్లీ ప్రాణం పోసినట్టు.. నిజామాబాద్ జిల
నాటుకున్న 400 ట్రాన్స్ప్లాంటేషన్ చెట్లు చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 4: ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతిలో నాటిన 400 చెట్లు చిగురించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, ధర్మోజిగూడ�
రియల్ఎస్టేట్ సంస్థపై అటవీశాఖ చర్యలుహైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): వెంచర్ అభివృద్ధి కోసం అనుమతుల్లేకుండా చెట్లు నరికిన ఓ రియల్ఎస్టేట్ సంస్థకు అటవీశాఖ రూ.4 లక్షలు జరిమానా విధించింది. తొలగ
258 కిలోమీటర్ల మేర లక్షన్నర మొక్కలు సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర అటవీశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-44లో భాగం) నందన�
ఐదు మొక్కలు నాటాలని ఆదేశంబండ్లగూడ, జూలై 14: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీ ర్ కార్పొరేషన్ పరిధిలోని అభ్యుదయనగర్ కాలనీ వాసి పురుషోత్తం తమ ఇంటి ముందున్న చెట్టును నరికివేశాడు. విషయం తెలుసు�
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ ఎంతోమంది ఇంట్లోనుంచే పని చేస్తున్నారు. ఇంటిపని, పిల్లల పెంపకం, ఆఫీసు పనితో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో మానసిక ఉల్లాసం కోసం ఇంట్లో మొక్కలు పెంచడం ప్రారంభించారు. మంచి ప్రయత
పలు దవాఖానల్లో నిర్లక్ష్యంతో లీకేజీ ముందు జాగ్రత్తగా ఇండ్లల్లో నిల్వలు అవసరమైన వారికి దక్కని ఆక్సిజన్ ఎక్కువ పీల్చితే ఊపిరితిత్తులకు నష్టం ఒకొక్కప్పుడు ప్రాణాంతకం కూడా హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే �