ఎండాకాలంలో వానలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆగం అవుతున్నారు. గురువారం జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వానకు వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు, కూరగాయల పంట
అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలు కొట్టేస్తాం. అక్కరకు రావనుకున్న చెట్లను నరికేస్తాం. మన అవసరాలకు తగ్గట్టుగా మొక్కలు, చెట్లను ఏం చేసినా ఫర్వాలేదనుకుంటాం. అయితే, చెట్లు కూడా మనలా మాట్లాడతాయని, బాధ కలిగితే ఏడ�
రాష్ట్రంలోని అన్ని జిల్లా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షల విధి విధానాల పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని రైటర్బస్తీలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో
సాగర తీరంలో ఫార్ములా ఈ- రేస్ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లో కొన్ని చెట్లను
తొలగించాల్సి వస్తున్నది. వీటిని సంజీవయ్య పార్కులో తిరిగి నాటి.. పునర్జీవనాన్ని కల్పిస్తున్నారు హెచ్ఎం�
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని మంజీరా కాన్సెప్ట్ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమం లో పాల్గొని మొక్క నాటార
మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని బూరుగుప�
పచ్చదనంతో పల్లెలు పరిఢవిల్లేందుకు నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. హరితహారంలో భాగంగా భువనగిరి మండలంలోని తాజ్పూర్లో బుధవారం ఆయన మొక్కలు నాటారు. పచ్చదనం పెరిగిత�
రాష్ట్రంలో 8వ విడుత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె సీవోఎఫ్ ఆశాలత, డీఎఫ్వో అర్పణతో కలిసి మండలంలోని దబీర్పేట, క
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్కుమార్ ఇచ్చిన పిలుపుతో కదిలిన వైద్యులు, వైద్య విద్యార్థులు గ్రీన్చాల
హైదరాబాద్ : ఈ విశ్వం మీద నివసిస్తున్న సకల జీవరాశులకు చెట్లే ప్రణవాయువు అని, మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆధ్యా�
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించనున్న 50 యేండ్లకు పైగా వయస్సున్న చెట్లకు పునర్జీవనం ప్రసాదించాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంకల్పించింది. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ అభ్�