వన సంపదను సంరక్షించవల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా అడ్డదారిన కలప తరలి పోతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెద్దపెద్ద చెట్ల దుంగల్ని నరికి వాటిని అర్ధర�
వేపుళ్ల వంటివాటి కోసం ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పారబోసేస్తూ ఉంటారు. ఇటువంటి నూనెతో సుస్థిర వైమానిక ఇంధనం (సుస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్)ను తయారు చేయడానికి ఇండియన్ ఆయిల్ రిఫైనరీకి సర్టిఫికేషన్
మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపరాణికి సోమవారం వినతి పత్రం అందజేశారు.
గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని స్థానిక తహసీల్దార్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. మండలంలోని పాతదాంరాజ్పల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ అధికారులతో కల
ఇవాళ చిట్కుల్ గ్రామంలో ధాన్యం తరలించడంలో జాప్యం చేయడం, ధాన్యం బస్తాకు మూడు కిలోల తరుగు తీయడం పట్ల నిరసిస్తూ మెదక్-సంగారెడ్డి రహదారిపై రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థుల జీవితాలతో విద్యాశాఖ అధికారులు ఆటలాడుకుంటున్నారు. ఎంతో పకడ్బందీగా తరలించాల్సిన జవాబు పత్రాలను పోస్టాఫీస్ నుంచి తరలించే సమయంలో ప్యాకింగ్ చినిగిపోయి స
ఇసుక అక్రమ రవాణాను నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా సరిహద్దులో ప్రాంతల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసు, మైనింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
‘జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది.. ప్రధానమైన కాగ్నా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు.. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు..’ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులకు అనుమానం రాకుండా ఖరీదైన కార్లను ఉపయోగిస్తూ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా సూర్యాపేట జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. కారు వెనుకాల బంపర్ డూమ్ మధ్యలో ప్రత్యేకంగా జాలి ఏర్పాటు చేసి అందులో
AP DGP | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వందరోజుల ప్రణాళికను తయారు చేసుకుని రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాలను అరికడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
ఉత్తర తెలంగాణ వైపు రవాణా మార్గాలను మెరుగుపర్చడానికి రెండు ఎలివేటెడ్ కారిడార్లకు(స్కైవే) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు, శనివారాల్లో సికింద్రాబాద్ అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు.