జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన మక్కాను సందర్శించాలని ప్రతి మహమ్మదీయుడు కోరుకుంటాడు. దానిని సందర్శించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాడు. అయితే ఈ ఏడాది పలు కారణాల వల్ల మక్కాకు వెళ్లే భక్తులు, యాత్రికుల స�
గగనతలంలోనూ తెలంగాణ రికార్డులను సృష్టిస్తున్నది. అటు ప్రయాణికుల పరంగానూ, ఇటు సరుకు రవాణాపరంగానూ హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రపథంలో ఉంటూ మన రాష్ట్రం ఘనకీర్తిని ప్రపంచవ్యాప్తంగా
తెలుగు అకాడమీతో ఆర్టీసీ ఒప్పందం కార్గో ఆదాయం పెంపునకు చర్యలు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సరుకు రవాణా (కార్గో) ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై టీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. ఇప్పట
పెండ్లిళ్లతో పాటు శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తున్నామని తెలుపుతూ.. బాన్సువాడ డిపో ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ బస్సును పెండ్లికి సంబంధించిన బొమ్మలతో
టీఎస్ఆర్టీసీకి అరుదైన గౌరవం దకింది. రోడ్డు రవాణా సంస్థలలో ముఖ్య భూమిక పోషించే ఏఎస్ఆర్టీయూ (అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా టీఎస్ఆర్టీ�
వివిధ రకాల వైద్య పరీక్షల కోసం గర్భిణులను 102 వాహనాల్లో దవాఖానలకు క్షేమంగా తీసుకెళ్లాలని ఆ సిబ్బందికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారి సామ్రాట్ సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఆదేశాల మ
మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్టు అండ్ హైవేస్ నోటిఫికేషన్ -714ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా రవాణా బంద్కు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.