: “ఉమ్మడి రాష్ట్రం లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా రైతులు వ్యవసాయ పొలాలకు టార్చిలైట్లు వేసుకొని వెళ్లేవారు.. పారిశ్రామిక రంగాలు విద్యుత్
ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు హలావత్ బీక్యా. మోతె మండలం బీక్యాతండా. తండాలో ఈయనకు ఐదెకరాల భూమి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రాక ముందు వ్యవసాయం చేయడానికి చాలా కష్టాలు పడ్డాడు. బాయికాడనే రాత్రి పడుకొని కరంటు ఎప్
అంతర్ జిల్లాలో వివిధ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసి 6మంది నిం దితులను రిమాండ్కు తరలించినట్లు కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు పేర్కొన్నారు.
Nampally | నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినతర్వాత నాంపల్లిలోని ఫ్యాబ్సి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది.
Road accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు ఘటనాస్
సబ్స్టేషన్| జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ విద్యుత్ సబ్స్టేషన్లో చోరీ జరిగింది. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ధర్మారం సబ్స్టేషన్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సబ్స్టేషన్లోని 5 ఎంవ�