ఈ సంవత్సరం వేసవి కాలంలో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో సరఫరాలో తీవ్ర అంతరాయాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్లో అత్యధికంగా సరఫరా అయ్యే ఓవర్హెడ్ విద్యుత్ తీగల మూలంగా అంతరాయ�
ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం విద్యుత్తు శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లోని ఓ పరిశ్రమ నిర్వాహకుడు ఎల్టీ క్య�
పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు కడుపున పెట్టుకొని కాపాడుకున్న రైతులను.. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ మళ్లీ రోడ్డున పడేసింది. ఏదో మార్పు తెస్తుందని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచింది.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం సింగారం గ్రామానికి చెందిన రైతు శక్కునాయక్ తన పంటకు కరెంటు సక్రమంగా అందడం లేద ని 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్కు బుధవారం తాళం వేశాడు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారంనకు చెందిన రైతు రాత్లావత్ శక్రునాయక్కు రెండెకరాల పొలం ఉన్నది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని నాలుగెకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాడు. లోవోల్టేజీతో మోటర్ నడ
పీచర గ్రామానికి చెందిన గుర్రం బొర్రన్న, పొట్టపెల్లి(బి) గ్రామానికి చెందిన రామనవార్ హన్మండ్లు, పార్పెల్లి గ్రామానికి చెందిన జుంగాల అశోక్, పీచర గ్రామానికి చెందిన గుర్రం చిన్నయ్య భూములకు విద్యుత్ సరఫర�
వెంగళరావునగర్లోని ఒక వ్యక్తిగత నివాస గృహం.. అందులో మొత్తం ఏడు విద్యుత్తు కనెక్షన్లు వాడుకలో ఉన్నాయి. ఈ మొత్తం విద్యుత్తు కనెక్షన్ల నుంచి 29 కిలోవాట్ల విద్యుత్తు వినియోగమవుతున్నది. కాంట్రాక్టెడ్ లోడ్ �
కాపర్ వైర్, ఆయిల్ దొంగలు రెచ్చిపోతున్నారు. నిశీధిలో వ్యవసాయ క్షేత్రాల్లో విధ్వంసం సృషిస్తున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకుండా పోయింది. ఎత్తిపోతల పథకాల్లోని నియంత్ర�
కరెంట్ వైర్లు, ట్రాన్స్ఫారమ్లో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న బీహార్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను బొమ్మలరామారం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. భువనగిరిలో డీసీపీ రాజేశ్చంద్ర సోమవారం ఏర్పాటు చే�
Mahabubabad | కాంగ్రెస్(Congress) పాలనలో సబ్బండ వర్ణాల ప్రజలు సకల గోసలు పడుతున్నారు. ఇన్నాళ్లు సాగు, తాగు నీళ్ల కోసం అల్లాడిన జనం నేడు కరెంట్ కష్టాలతో కడుపునిండా తిండి, కంటినిండా నిద్రకు కరవు తున్నారు. ఇక రైతుల(Farmers) పరి�
ఈ ఫొటోలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిల్చుండి చూస్తున్న వారు రైతులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఈ 100 కేవీ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్ ఈ ఒక్క నెలలోనే రెండు సార్లు కాలిపో�
అసలే వర్షాభావం.. ఆపై కరెంటు కోతలు.. ఈ రెండు సమస్యలను అధిగమించుకుంటూ పంటలను ఎలాగోలా దక్కించుకుంటూ సతమతమవుతున్న రైతన్నకు ఇప్పుడు తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడం పుండుమీద కారంచల్లినట్టుగా మారింది.