విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యాన్ని రైతులు విలువైన పంటలను కోల్పోతున్నారు. పదిహేను రోజులుగా కరెంట్ లేక దుక్కులు, నారు మళ్లు ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మండల కేం
కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై తొండ పడింది. కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై బల్లి పడింది. కరెంటు ఎందుకు పోయింది..? ట్రాన్స్ఫార్మర్పై పక్షి వాలింది. ఇవీ.. కరెంటు కోతలపై విద్యుత్తు �
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి వాసులు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగం మండలంలోని ఖర్జీ గ్రామ పంచాయతీ పరిధిలోని లోహ గిరిజన గ్రామం మూడు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నది. ట్రాన్స్ఫార్మర్ పాడైపోగా మరమ్మతులు చేపట్టకపోవడంతో అడవిబిడ్డలు నానా
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడికి కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవా
కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం ప్రజలకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి. ‘విద్యుత్ ఇవ్వాలని రెండుగంటల పాటు ఎన్నికలు బహిష్కరించిన చెంచులు’ అనే కథనం న మస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైనద�
మోటర్ నడవకపోవడంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఓ రైతు మరణించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్లో సోమవారం చోటుచేసుకున్నది.
జగిత్యాల జిల్లా (Jagtial) మెట్పల్లి మండలం వెంకటరావుపేటలో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ (Diesel Tankar) వెంకటరావుపేట వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది.
రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రేటర్ హైదరాబాద్లో 2014లో 2261 మెగావాట్లుగా ఉన్న పీక్ అవర్ డిమాండ్ నేడు 3756 మెగావాట్లకు చేరు
ట్రాన్స్ఫార్మర్పై చనిపోయిన ఓ కోతిని తీస్తుండగా.. విద్యుత్తు షాక్ తగలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో జరిగింది. మడిపల్లి గ్రామంలో ఓ విద్య�