చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వేస్టేషన్లలో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని హైదరాబాద్ ఈస్ట్ అండ్ నార్త్ అసోసియేషన్స్ ఫర్ డెవలప్మెంట్ (హెడ్) డిమాండ్ చేసింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను త్వర�
నిర్వహణ కారణాలతో సోమవారం పలు లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల
దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది వణికిపోతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. రాజధాని న్యూఢ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ల మధ్యన మూడో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో మంగళవారం నాలుగు గంటల పాటు ఎక్కడి రైళ్లు అ�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది. ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు
Indian Railways | భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల
కాజీపేట్ - బల్లార్షా రైల్వే లైన్ పరిశీలనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్కు వినతులు వెల్లువెత్తాయి. శుక్రవారం జమ్మికుంట, పోత్కపల్లి, కొలనూర్, పెద్దపల్ల�
మెదక్ జిల్లా కేంద్రానికి రైలు రావడంతో రైల్వేస్టేషన్ సందడిగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది. అంతేకాకుండా ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
Indian railways | దేశంలో రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్ను క్యాన్సల్ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.