కరోనా సాకు చూపి రైళ్లలో వృద్ధులకు రాయితీ ఎత్తివేసిన నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ కీలక సూచన చేసింది. ఈ రాయితీలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంపై సమీక్ష జరపాలని,
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం జరిగిన ఆందోళనలు, నిరసనలతో ధ్వంసమైన ఆస్తుల లెక్కలు, రైళ్ల పునరుద్ధరణ, ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించిన అధికారులు.
Secunderabad | ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో రణరంగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్య
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో శుక్రవారం దాదాపు పది గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, రాత్రి 8 గంటల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయా�
సికింద్రాబాద్లో చోటుచేసుకొన్న అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో 98 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఇందులో 70 ఎంఎంటీఎస్ రైళ్లు ఉండగా, 28 రెగ్యులర్ రైళ్లు ఉన్నట్టు వెల్లడిం�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివరాల కోసం అధికారులను సంప్రదించాల్స
పేద, మధ్య తరగతి ప్రయాణికులను చౌకగా గమ్యస్థానాలకు చేర్చేవి రైళ్లు.. ప్రతి రోజు రైళ్లలో కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. అలాంటి వారికి ఇబ్బంది కలిగేలా కేంద్రంలోని మోదీ సర్కారు మార్చి నుంచి మే మధ్య మూడు నెలల్లో
న్యూఢిల్లీ : రైళ్లలోని మహిళా కోచ్ల్లో ప్రయాణిస్తున్న 7 వేల మంది పురుషులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు హ్యుమన్ ట్రాఫికింగ్ నుంచి 150 మంది అమ్మాయిలను రక్షించారు. ఆ�
న్యూఢిల్లీ: రెండు రోజుల్లో 600కు పైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. గురువారం షెడ్యూల్ చేసిన 307 రైళ్లను పూర్తిగా, 42 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే శుక్రవారం బయలు దేరాల్సిన 320కి పైగా రైళ్లను రద్దు �