మెదక్ జిల్లా కేంద్రానికి రైలు రావడంతో రైల్వేస్టేషన్ సందడిగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది. అంతేకాకుండా ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
Indian railways | దేశంలో రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్ను క్యాన్సల్ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.
కరోనా సాకు చూపి రైళ్లలో వృద్ధులకు రాయితీ ఎత్తివేసిన నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ కీలక సూచన చేసింది. ఈ రాయితీలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంపై సమీక్ష జరపాలని,
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం జరిగిన ఆందోళనలు, నిరసనలతో ధ్వంసమైన ఆస్తుల లెక్కలు, రైళ్ల పునరుద్ధరణ, ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించిన అధికారులు.
Secunderabad | ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో రణరంగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్య
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో శుక్రవారం దాదాపు పది గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, రాత్రి 8 గంటల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయా�