కరోనా టెస్ట్| కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి న
రైల్వేశాఖ| యాస్ తుఫాను కారణంగా రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 59 రైళ్లను రద్దుచేయగా, తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల�
తౌక్టే తుఫాన్| తౌక్టే తుఫాన్ కారణంగా గుజరాత్ వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రద్దుచేసింది. తుఫాను ప్రభావంతో గుజరాత్ కోస్తా తీరంలో ఏర్పడిన పరిస్థుల వల్ల ఆరు రైళ్లను రద్ద
4వేల కోవిడ్ కేర్ కోచ్ల్లో 64వేల బెడ్లు | దాదాపు నాలుగువేల కొవిడ్ కేర్ కోచ్ల్లో 64వేల పడకలు అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.
రైళ్లు రద్దు| ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్,
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి కొన్నాళ్ల పాటు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’లను నడుపుతామని రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. దేశంలో కరోనా కేసులు భా�
రైళ్లలో రద్దీ | రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రైళ్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, దృశ్యాలు అవాస్తవమని ఆయన �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా, లాక్డౌన్ భయాలు వెంటాడుతున్నా.. రైళ్లు మాత్రం కొనసాగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. రైళ్లను ఆపడం లేదా తగ్గించే ఆలోచన ఏ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కరోనా సంక్షోభం కారణంగా పరిమితంగా రైలు సర్వీసులను నడుపుతున్న భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. రైలు ప్రయాణికులకు రవాణా సదుపాయాలను పెంచడంలో భాగంగా సోమవారం నుంచి 71 అన్రిజర్వ్డ్ ర�
సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నం.07644 (కాకినాడ పోర్టు- చెంగల్పట్లు ఎక్స్ప్ర
న్యూఢిల్లీ: ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రైలు సర్వీసులు రద్దయ్యాయని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను రైల్వే మంత్రిత్వశాఖ సోమవారం నిరాకరించింది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు పూర్తి�