Michang typhoon | ఏపీలో పలు తీర ప్రాంతాల్లో ‘మిచాంగ్’ తుఫాన్ (Michang typhoon) ప్రభావం వల్ల దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలోని రైల్వే అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీపావళి సందర్భంగా రైళ్లలో ఎలాంటి పేలుడు, లేదా మండే స్వభావం ఉన్న పదార్థాలు నిషేధమని, తీసుకురావద్దని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పేలుడు పదార్థాలపై నిషేధం ఉన్నదని, ప్ర
Indian Railways |రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా ఆర్జించింది.
Trains | దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో కలిపి మొత్తం 36 రైలు సర్వీసును రద్దు చేస్తూ సోమవారం రైల్వే అధికారులు (Railway Officers) నిర్ణయం తీసుకున్నారు.
Minister Harish Rao | సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూర్కు రైళ్లు ప్రారంభించడంతో పాటు, సిద్దిపేటకు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎ�
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల టిక్కెట్ చార్జీలపై గరిష్ఠంగా 25 శాతం వరకు రాయితీ ఇస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Fire Incident | హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నుమా( Falaknuma Express)ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి(Fire) గురికావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు రైళ్లను రద్దు(Trains Cancelled) చేశారు.
దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ రైలు సేవలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. తొలి విడుతలో దాదాపు 17 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ పరిశ్రమలోని కొంత మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గోవా నుంచి తీసుకొచ్చిన 100 గ్రాము ల కొకైన్ను కిస్మత్పూర్ పరిసరాల్లో అమ్మేందుకు యత్నిస్తూ 14న పోలీసులకు దొర
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్-జైరాంనగర్ మార్గంలో ఇటీవల ఒక ప్యాసింజర్, గూడ్స్ రైలు ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో �
బెంగళూరు ఎక్స్ప్రెస్కు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. కాచిగూడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన రైలు.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ రైల్వేస్టేషన్ వద్ద సడెన్బ్రేక్ వేయడంతో వీల్స్లో మంటలు చెలరే�