కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 6 నుంచి 11 వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-మౌలాలి-చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైన్ పనుల కారణంగా హైదరాబాద్-సి�
కాజీపేట నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైళ్లు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. కాజీపేట జంక్షన్ నుంచి అయోధ్యకు 15 రైళ్లు, మరో 15 రైళ్లు అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు నడువనున్నాయి.
రైల్వే నిర్వహణ, పలు కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు గురువారం ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. దాండ్ - నిజామాబాద్, నిజామాబాద్ - పందాపూర్ స్టేషన్ల మధ్య రెండు రైళ్లను పాత ట
కాజీపేట-బలార్ష్ష సెక్షన్లో మూడో రైల్వే లేన్ అందుబాటులోకి వచ్చింది. హసన్పర్తిరోడ్డు-ఉప్పల్ మధ్య 12.7 కిలోమీటర్ల విద్యుదీకరణ పనులు పూర్తవడంతో 131.7 కి.మీ. పొడవైన మూడో లైన్ ప్రారంభమైనట్టు దక్షిణ మధ్య రైల్వ�
మకరజ్యోతికి సమయం దగ్గరపడుతున్న వేళ అయ్యప్ప దీక్షాపరులకు కొత్త సమస్య వచ్చి పడింది. వివిధ కారణాలతో జనవరి ఒకటో తేదీ నుంచి 15 దాకా కేరళకు వెళ్లే దాదాపు 20 ట్రైన్లను రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే నిర్వహణ పనులతో పలు రైలు మార్గాల్లో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం రైల్వే అధికారులు తెలిపారు.
Trains Cancelled | మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే 142 రైళ్లను ఈ నెల 3, 4 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రకటించింది.
Michang typhoon | ఏపీలో పలు తీర ప్రాంతాల్లో ‘మిచాంగ్’ తుఫాన్ (Michang typhoon) ప్రభావం వల్ల దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలోని రైల్వే అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీపావళి సందర్భంగా రైళ్లలో ఎలాంటి పేలుడు, లేదా మండే స్వభావం ఉన్న పదార్థాలు నిషేధమని, తీసుకురావద్దని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పేలుడు పదార్థాలపై నిషేధం ఉన్నదని, ప్ర
Indian Railways |రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా ఆర్జించింది.
Trains | దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో కలిపి మొత్తం 36 రైలు సర్వీసును రద్దు చేస్తూ సోమవారం రైల్వే అధికారులు (Railway Officers) నిర్ణయం తీసుకున్నారు.
Minister Harish Rao | సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూర్కు రైళ్లు ప్రారంభించడంతో పాటు, సిద్దిపేటకు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎ�