వికారాబాద్ : రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం బాబాపూర్ గ్రామాని�
అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సో�
ఐదుగురు మృతి, 45 మందికి గాయాలు.. బెంగాల్లో ప్రమాదం కోల్కతా, జనవరి 13: బీకానేర్-గువాహటి ఎక్స్ప్రెస్ రైలు గురువారం బెంగాల్లోని జల్పాయ్ గుడి జిల్లా దోమోహాని వద్ద ప్రమాదానికి గురైంది. ఐదుగురు మరణించగా, 45 మ�
నందిగామ : రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలో నూజీవిడు పరిశ్రమ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామానికి చెంద�
కొత్తూరు రూరల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం కొత్తూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైల్వే ఐఓ కానిస్టేబుల్ శ్రీనివాస్గౌడ్ తెలిపిన కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గుర్తు త
వికారాబాద్ : రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం బు
వికారాబాద్ : ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన వికారాబాద్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఓ వ్యక్తి (35) గొల్లగూ
train collision కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్ర�
షాద్నగర్ : ఓ గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 45సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ పట్ట�
అంబర్పేట : రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దీపావళి రోజు సీతాఫల్మండి రైల్వేస్టేషన్ నాలుగో ప్లాట్ఫారం పై ఓ వ్య
బషీరాబాద్ : రైలు కింద పడి ఇద్దరు మృతి చెందిన రెండు ఘటనలు నవాంద్గి రైల్వే స్టేషన్లో పరిధిలో జరిగాయి. గురువారం రైల్వే కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని జీవన్గి గ్రామానికి చెందిన బీమప్�
శంకర్పల్లి : శంకర్పల్లి రైల్వేస్టేషన్లో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతి చెందారు. శుక్రవారం వికారాబాద్ జీఆర్పీ ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. శంకర్పల్లి రైల్వే స్టే
ఎర్రుపాలెం: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడికి సుమారు 35ఏండ్ల వయస
కాచిగూడ : డెమో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని మహిళ (55) మంగళవారం ఉప్పుగూడ- యాకత్పుర రైల�