కొత్తూరు రూరల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం కొత్తూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైల్వే ఐఓ కానిస్టేబుల్ శ్రీనివాస్గౌడ్ తెలిపిన కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గుర్తు త
వికారాబాద్ : రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం బు
వికారాబాద్ : ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన వికారాబాద్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఓ వ్యక్తి (35) గొల్లగూ
train collision కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్ర�
షాద్నగర్ : ఓ గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 45సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ పట్ట�
అంబర్పేట : రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దీపావళి రోజు సీతాఫల్మండి రైల్వేస్టేషన్ నాలుగో ప్లాట్ఫారం పై ఓ వ్య
బషీరాబాద్ : రైలు కింద పడి ఇద్దరు మృతి చెందిన రెండు ఘటనలు నవాంద్గి రైల్వే స్టేషన్లో పరిధిలో జరిగాయి. గురువారం రైల్వే కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని జీవన్గి గ్రామానికి చెందిన బీమప్�
శంకర్పల్లి : శంకర్పల్లి రైల్వేస్టేషన్లో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతి చెందారు. శుక్రవారం వికారాబాద్ జీఆర్పీ ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. శంకర్పల్లి రైల్వే స్టే
ఎర్రుపాలెం: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడికి సుమారు 35ఏండ్ల వయస
కాచిగూడ : డెమో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని మహిళ (55) మంగళవారం ఉప్పుగూడ- యాకత్పుర రైల�
కొత్తూరు : రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. కొత్తూరు, హెబీఎల్ రైల్వే స్టేషన్ల మధ్య
మారేడ్పల్లి : రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…లాలాగూడ ప్రా�
కాచిగూడ : పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ ఆర్.సత్యనారాయణ రాజు తెలిపిన �
కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు.ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గు
కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుర్త�