ఝాన్సీ : తాము ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలు ఎక్కామనే భయ ంతో ఐదుగురు నడుస్తున్న రైలు నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో గురువారం ఈ ఘటన �
పట్టాలు తప్పిన రైలుని ఢీకొన్న మరో రైలు 50 మంది మృతి.. 70 మందికి తీవ్ర గాయాలు కరాచీ, జూన్ 7: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మంది మరణించగా సుమారు 70 మందికి తీవ్ర గాయాలయ్య
హువాలియన్: తైవాన్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 48కి చేరుకున్నది. ఆ రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 బోగీలతో వెళ్తున్న ఆ రైలు.. ఓ టన్నెల్ వద్ద వాహనాన్ని ఢీకొట్టింది. ట్రాక్పై �