కాచిగూడ : దవాఖానలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి వివరాల ప్రకారం ఓల్డ్ మలక్పేట ప్రాంతానికి చెందిన గ
కాచిగూడ : ఆవులను తీసుకెళ్లడానికి పట్టాలు దాటుతుండగా ప్రమాదావశాత్తు డెమో రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ ఆర్.సత్యనారా
హఫీజ్పేట్:రైలుకిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హఫీజ్పేట్ రైల్వేస్టేషన్కు సమీపంలో చోటుచేసుకున్నది. రైల్వేహెడ్ కానిస్టేబుల్ నర్సింహరావు తెలిపిన వివరాల ప్రకారం…సుమారు 4
పాట్నా: పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ఒక రైలు బోగి చక్రం ఊడిపోయింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బీహార్లోని చంపారన్ జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఈ ఘ
ముంబై, జూలై 18: ముంబై-వారణాసి ఎక్స్ప్రెస్ రైల్లోని ఇద్దరు లోకోపైలట్లు సకాలంలో స్పందించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో డబ్బు ఏండ్ల వృద్ధుడు �
ఝాన్సీ : తాము ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలు ఎక్కామనే భయ ంతో ఐదుగురు నడుస్తున్న రైలు నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో గురువారం ఈ ఘటన �
పట్టాలు తప్పిన రైలుని ఢీకొన్న మరో రైలు 50 మంది మృతి.. 70 మందికి తీవ్ర గాయాలు కరాచీ, జూన్ 7: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మంది మరణించగా సుమారు 70 మందికి తీవ్ర గాయాలయ్య
హువాలియన్: తైవాన్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 48కి చేరుకున్నది. ఆ రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 బోగీలతో వెళ్తున్న ఆ రైలు.. ఓ టన్నెల్ వద్ద వాహనాన్ని ఢీకొట్టింది. ట్రాక్పై �