Odisha Train Accident | భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగా రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగింది. అసలు రైల్వే ట్రాఫిక్ని ట్రాక్ చేసే వ్యవస్థ సరిగ్గా పన�
Triple train accident | శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. ఓ పక్క బాధితులు ఆర్తనాదాలు చేస్తుండగా.. మరో పక్క రాత్రంతా సహాయ
Odisha CM Naveen Patnaik: రైలు ప్రమాదం తీవ్రమైన విషాదకర ఘటన అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న స్థానికులకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. రైల్వే భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ
ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో (Train accident) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు.
Odisha | భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బహనాగ స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్షతగాత
Accident | రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.
కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళ రైలు కింద పడి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... శాయంపేట, హన్మక�
Train Collision | గ్రీన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఇప్పటి వరకు 26 మంది దుర్మరణం చెందగా. 85 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను అధికారులు ఆసు�
వాషింగ్టన్ : అమెరికా మిస్సోరిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మిస్సౌరీలో ఆమ్ట్రాక్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి గాయపడ్డారు. ఇదే ఘటనలో దాదాపు 12 మంది సిబ్బంది గాయపడ్డట్లు తెలు�
షాద్నగర్, ఏప్రిల్27 : గుర్తు తెలియని రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్ర�