Odisha CM Naveen Patnaik: రైలు ప్రమాదం తీవ్రమైన విషాదకర ఘటన అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న స్థానికులకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. రైల్వే భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ
ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో (Train accident) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు.
Odisha | భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బహనాగ స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్షతగాత
Accident | రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.
కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళ రైలు కింద పడి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... శాయంపేట, హన్మక�
Train Collision | గ్రీన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఇప్పటి వరకు 26 మంది దుర్మరణం చెందగా. 85 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను అధికారులు ఆసు�
వాషింగ్టన్ : అమెరికా మిస్సోరిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మిస్సౌరీలో ఆమ్ట్రాక్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి గాయపడ్డారు. ఇదే ఘటనలో దాదాపు 12 మంది సిబ్బంది గాయపడ్డట్లు తెలు�
షాద్నగర్, ఏప్రిల్27 : గుర్తు తెలియని రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్ర�
వికారాబాద్ : రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం బాబాపూర్ గ్రామాని�
అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సో�
ఐదుగురు మృతి, 45 మందికి గాయాలు.. బెంగాల్లో ప్రమాదం కోల్కతా, జనవరి 13: బీకానేర్-గువాహటి ఎక్స్ప్రెస్ రైలు గురువారం బెంగాల్లోని జల్పాయ్ గుడి జిల్లా దోమోహాని వద్ద ప్రమాదానికి గురైంది. ఐదుగురు మరణించగా, 45 మ�
నందిగామ : రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలో నూజీవిడు పరిశ్రమ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామానికి చెంద�