ప్రధాని మోదీ (PM Modi) వెనక అద్దం చూస్తూ (Rear-view mirror) భారతదేశం అనే కారును నడుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితు�
దేశంలో రైలు ప్రయాణికుల భద్రత గాలిలో దీపంగా మారింది. కేంద్ర ప్రభుత్వ అలసత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్యం.. వెరసి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒడిశాలో తాజా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖలో ప్�
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్ర�
ప్రమాద ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని రైల్వే బోర్డు కేంద్రానికి సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భువనేశ్వర్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ... సీబీఐతో తదుపరి దర్యా�
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనగా భావిస్తున్న ఒడిశా ప్రమాదం రైల్వే వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా మారుస్తున్నామని కేంద్రంలోని మో�
ఒడిశా రైలు ప్రమాదం తమ పాలిట కాళరాత్రిగా మారిందని పలువురు బాధిత ప్రయాణికులు తెలిపారు. బతుకు తెరువు కోసం దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లిన చాలా మంది బెంగాలీలు బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్లో స్వరాష్ట్రానికి వ
ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఏఎం చౌదరి నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్టు శనివారం రైల్వే శాఖ ప్రకటించింది.
రైలు ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన ప్రమాదస్థలిని పరిశీలించి, బాలాసోర్ దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించారు.
Odisha Train Accident | భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగా రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగింది. అసలు రైల్వే ట్రాఫిక్ని ట్రాక్ చేసే వ్యవస్థ సరిగ్గా పన�
Triple train accident | శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. ఓ పక్క బాధితులు ఆర్తనాదాలు చేస్తుండగా.. మరో పక్క రాత్రంతా సహాయ