తప్పుడు సిగ్నలింగ్ వల్లే ఇటీవల ఒడిశాలోని బాహానగా రైల్వే స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 300 మంది మరణించారు. ఇది పూర్తిగా రైల్వేశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత వహి స్తూ రైల్వేశాఖ మంత్రితో పాటు ప్రధాని మోదీ రాజీనామా చేయాలి.
ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఫొరెన్సిక్ నిపుణులతో కలిసి బాలాసోర్కు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దేశంలో భారీ స్థాయి రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా, రైల్వేమంత్రి రాజీనామా చేయాలని, ఈ మేరకు లాల్బహదూర్ శాస్త్రి నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాన్ని పాటించాలన్న డిమాండ్ వినిపిస్తుంటుంది. ప్రస్తుతం ఒడిశ�
Odisha Train Tragedy | ఇటీవల ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై రిలయన్స్ ఫౌండేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాలాసోర్ రైలు ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ
ప్రధాని మోదీ (PM Modi) వెనక అద్దం చూస్తూ (Rear-view mirror) భారతదేశం అనే కారును నడుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితు�
దేశంలో రైలు ప్రయాణికుల భద్రత గాలిలో దీపంగా మారింది. కేంద్ర ప్రభుత్వ అలసత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్యం.. వెరసి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒడిశాలో తాజా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖలో ప్�
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్ర�
ప్రమాద ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని రైల్వే బోర్డు కేంద్రానికి సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భువనేశ్వర్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ... సీబీఐతో తదుపరి దర్యా�
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనగా భావిస్తున్న ఒడిశా ప్రమాదం రైల్వే వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా మారుస్తున్నామని కేంద్రంలోని మో�
ఒడిశా రైలు ప్రమాదం తమ పాలిట కాళరాత్రిగా మారిందని పలువురు బాధిత ప్రయాణికులు తెలిపారు. బతుకు తెరువు కోసం దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లిన చాలా మంది బెంగాలీలు బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్లో స్వరాష్ట్రానికి వ
ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఏఎం చౌదరి నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్టు శనివారం రైల్వే శాఖ ప్రకటించింది.
రైలు ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన ప్రమాదస్థలిని పరిశీలించి, బాలాసోర్ దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించారు.