Train accident | రైలు పట్టాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో(Train accident) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Jyothi Raophule | రైలు పట్టాలు(Train tracks) దాటి ప్లాట్ ఫారం ఎక్కే సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని రైలు(Train ) ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Train Accident | ముంబై డివిజన్ పరిధిలో ఘోరం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థను సరిదిద్దుతున్న సిబ్బందిపై నుంచి లోకల్ ట్రైన్ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి (Kantakapally) వద్ద ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703), హౌరా
Train accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లాగుడు బండిపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం ప�
Train Accident | విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పనులు చేపట్టి.. రాకపోకలను పునరుద్ధరించారు. గూడ్స్ రైలుతో ట్ర�
విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 100 మందికిపైగా �
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉన్న ఒక రైలును మరో రైలు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మర�
Train accident | ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనను మరువక ముందే ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 8 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉం
Train accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద గుంటూరు-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
Viral Video | ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ‘రీల్స్’ (Reels) చేస్తూ గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో సాహసాలకు కూడా వె�