Train Derailed | ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల రైళ్లలు మంటలు చెలరేగడం, పట్టాలు తప్పిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకున్�
జార్ఖండ్లోని బడాబంబూ వద్ద జరిగిన హౌరా-ముంబై రైలు ప్రమాదం రైల్వేశాఖ అసమర్థ నిర్వహణను మరోసారి వేలెత్తి చూపిస్తున్నది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒక ట్రాక్ మ
Train accident | పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్(Kachiguda) పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం..
Railway trackman | ధులు ముంగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ రైల్వే ట్రాక్ మెన్(Railway trackman )పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి(Died) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిల�
Train accident | ఇంట్లో తిరుపతి దేవస్థానానికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చిన ఓ వృద్ధుడిని రైలు ఢీ కొట్టడంతో(Train accident) అక్కడిక్కడే మృతి(Old man died a) చెందిన సంఘటన సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు �
పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 9 మంది మరణించగా, 41 మందికి గాయాలయ్యాయని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. అయి
Kanchanjunga Express accident : పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విపక్షాలు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయా�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) లో కాంచెన్జుంగా ఎక్స్ప్రెస్ (Kanchenjunga Express) రైలు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి (Mamata Banerjee) స్పందించారు. రైల్వే శాఖకు ప్రయాణిక�
Train accident | రైలు పట్టాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో(Train accident) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Jyothi Raophule | రైలు పట్టాలు(Train tracks) దాటి ప్లాట్ ఫారం ఎక్కే సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని రైలు(Train ) ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Train Accident | ముంబై డివిజన్ పరిధిలో ఘోరం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థను సరిదిద్దుతున్న సిబ్బందిపై నుంచి లోకల్ ట్రైన్ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి (Kantakapally) వద్ద ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703), హౌరా