Elephants : శ్రీలంకలో రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. హబరానాలోని వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ విషాద ఘటన జరిగింది.
మహారాష్ట్రలోని జల్గావ్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక రైలులో అగ్నిప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను మరో రైలు ఢీకొట్టింది. సెంట్రల్ రైల్వే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ల
Train accident | మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Train Accident | చెన్నై (Chennai) సమీపంలోని కవరైపట్టై వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్ను మైసూర్ – దర్భంగ భాగమతి ఎక్స్ప్రెస్ (Mysuru - Darbhanga Express) రైలు ఢీ కొట్టింది.
Crime news | రైల్లోంచి(Train) ప్రమాదవశాత్తు జారిపడి(Train accident) గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Train Derailed | ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల రైళ్లలు మంటలు చెలరేగడం, పట్టాలు తప్పిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకున్�
జార్ఖండ్లోని బడాబంబూ వద్ద జరిగిన హౌరా-ముంబై రైలు ప్రమాదం రైల్వేశాఖ అసమర్థ నిర్వహణను మరోసారి వేలెత్తి చూపిస్తున్నది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒక ట్రాక్ మ
Train accident | పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్(Kachiguda) పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం..
Railway trackman | ధులు ముంగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ రైల్వే ట్రాక్ మెన్(Railway trackman )పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి(Died) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిల�
Train accident | ఇంట్లో తిరుపతి దేవస్థానానికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చిన ఓ వృద్ధుడిని రైలు ఢీ కొట్టడంతో(Train accident) అక్కడిక్కడే మృతి(Old man died a) చెందిన సంఘటన సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు �
పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 9 మంది మరణించగా, 41 మందికి గాయాలయ్యాయని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. అయి
Kanchanjunga Express accident : పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విపక్షాలు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయా�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) లో కాంచెన్జుంగా ఎక్స్ప్రెస్ (Kanchenjunga Express) రైలు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి (Mamata Banerjee) స్పందించారు. రైల్వే శాఖకు ప్రయాణిక�