కోల్కతా : రైలు ప్రమాదంలో స్వల్పంగా గాయపడి, ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్న బస్సు శనివారం బెంగాల్లో ప్రమాదానికి గురైంది.
బెంగాల్ వెళ్తున్న బస్సు మెదినిపూర్ వద్ద జాతీయ రహదారిపై ఒక వ్యాన్ను ఢీకొనడంతో బస్సులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.