వేగంగా వెళుతున్న రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్టేసన్ పరిధిలోని షాద్నగర్, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం (Train Accident) జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాను కడలూరు జిల్లా సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృ
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. సుమారు 55-60 ఏండ్ల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
ప్రమాదశాత్తు రైలు నుంచి జారిపడడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన రఘునాథపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ నివాసి పుల్లూరి సుభాష్ ఆ�
Amarachinta | రైల్వే ప్రమాదంలో మంగళవారం మృతి చెందిన భరత్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు.
Rail Accident | జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఆ తర్వాత మంటలు చెలరేగి రెండు ఇంజిన్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లు సహా ముగ్గురు ప్ర
Warangal | వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో పట్టాలు దాటుతున్న యువ రైతును రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి వరంగల్ - చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది.