Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. . ఈ ఘటన జరిగి నెలరోజులు గడిచినా.. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం 42 మృతదేహా
Odisha Train Accident | ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ నివేదిక సమర్పించింది. బాలాసోర్ రైలు ఘటనకు ప్రధాన కారణం ‘రాంగ్ సిగ్నలింగ్’ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది.
ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్, ఆపరేషన్స్(ట్రాఫిక్) విభాగాలదే బాధ్యతని రైల్వే భద్రతా కమిషనర్ రైల్వే బోర్డుకు నివేదించారు. గత నెల 28న నివేదిక సమర్పించినట్టు సమాచారం. ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేస్�
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. . ఈ ఘటన జరిగి నెలరోజులు కావస్తున్నా.. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident ) విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బాలాసోర్ లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ ఇంటికి సీలు వేశారు.
ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవలి ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆయన భారత రైల్వే వ్యవస్థ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని షాక్కు గురి చేసింది. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఈ ఘటనపై ఓ వైపు రైల్వేశాఖ బృందంతో పాటు సీబీఐ �
SCR | పశ్చిమ బెంగాల్లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోరమాండల్ ఎక్�
ఇటీవల సంభవించిన ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ప్రమాదం జరిగిన బాహానగా రైల్వే స్టేషన్ను సీల్ చేసింది. అంతకుముందే సీబీఐ అధికారులు స్టేషన్ లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స
ఒడిశా రైళ్ల ప్రమాదంలో మృతదేహాలు భద్రపరిచేందుకు తాత్కాలిక శవాగారంగా వినియోగించిన బాలాసోర్ జిల్లాలోని బాహానగా హైస్కూల్ను కూల్చివేశారు. ఈ ఘటనలో మృతదేహాలను స్థానిక బాహానగా హైస్కూల్లో భద్రపరిచారు. దీం
Odisha train accident | పెళ్లైన రెండు రోజులకే కొత్త జంట రైలు ప్రమాదం బారినపడ్డారు (Odisha Train accident). ఆ నవ దంపతులు వారం తర్వాత ఆసుపత్రిలో తిరిగి కలుసుకున్నారు. కటక్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Odisha Train accident | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Odisha Train accident) చనిపోయిన 82 మంది వ్యక్తుల మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో వీటిని భద్రపరిచారు. అయితే ఈ మృతదేహ�
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మృత�
Odisha train accident | బాలాసోర్లోని స్కూల్లో ఉంచిన వందలాది మృతదేహాల మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. చనిపోయాడని భావించిన అతడు ఒక రెస్క్యూ సిబ్బంది కాళ్లు పట్టుకున్నాడు. తాను బతికే ఉన్నానని చెప్పాడు. తా�
ఒడిశాలోని (Odisha Train Accident) బాలాసోర్ రైలు ప్రమాదాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.