Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రైల్వే చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
MS Dhoni: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ 60 కోట్లు డొనేట్ చేసినట్లు.. కోహ్లీ 30 కోట్లు ఇచ్చినట్లు.. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై ఒడిశా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆ ఫేక్ వార్తలను నమ్మ�
Odisha Train Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఓ ప్రయాణికుడిని దాదాపు 48 గంటల తర్వాత రెస్క్యూ చేశారు. ట్రాక్కు దాదాపు 200 మీటర్ల దూరంలో పడి ఉన్న అతన్ని అధికారులు గుర్తించారు. అస్సాంకు చెందిన అతన్ని చ�
Odisha | భువనేశ్వర్ : ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరువక ముందే మరో ఘోరం జరిగింది. బార్గఢ్ జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైల్లోని ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి.
దేశంలో రైలు ప్రయాణికుల భద్రత గాలిలో దీపంగా మారింది. కేంద్ర ప్రభుత్వ అలసత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్యం.. వెరసి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒడిశాలో తాజా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖలో ప్�
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ఏపీకి చెందిన 141 మంది ఆచూకీ లభించడం లేదు. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఏపీకి చెందిన 482 మంది, హౌరా ఎక్స్ప్రెస్లో 89 మంది ప్రయాణించారని రైల్వే శాఖ వెల్లడించింది.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్ర�
ఒడిశా రైలు దుర్ఘటనపై ప్రతిపక్షాల ప్రశ్నలు, ఆరోపణలకు సమాధానం చెప్పలేక మోదీ సర్కార్ ఎదురుదాడికి దిగుతున్నది. రైలు ప్రమాదాల్ని నివారించే ‘కవచ్' సాంకేతిక వ్యవస్థను ఎందుకు ఏర్పాటుచేయటం లేదని పశ్చిమ బెంగా
Virender Sehwag : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) పెద్ద మనసు చాటుకున్నాడు. ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident)లో కన్నవాళ్లను కోల్పోయిన పిల్లలను చదవించేందుకు ముందుకొచ్చాడు. తాను నడుపుతున్�
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం ఘటనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ (Odisha Train Accident) రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు సీబీఐ విచారణను సిఫార్సు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికిపైగా గాయపడగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రైలు ప్రమాద బా�