Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంలో (Odisha Train Accident ) ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ప్రభుత్వం ప్రకటించిన పరిహారం (Relief Money) కోసం ఓ మహిళ ఆడిన డ్రామా ఇప్పుడు ఆమెను చిక్కుల్లోకి నెట్టింది.
WTC Final 2023 : ఓవల్ స్టేడియం(Oval)లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final ) మ్యాచ్కు ముందు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాడ్జీలతో కనిపించారు. వీళ్లు ఇలా కనిపించడానికి ఓ కారణం ఉంది. అదేంట�
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద బాధితులకు
టీంఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ), జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma ) కూడా భారీగా విరాళం ఇచ్చినట్లు వార్తలు హల్చ
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం వర్ణనాతీతం! రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే
Odisha Train Accident |యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన మరుక్షణం రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిర్విరామంగా పాల్గొన్న సిబ్బందిలో పలువురు మానసికంగా చాలా కుంగిపోయారు. వాళ్లలో కొందరు మంచి నీళ్లను చూసినా కూడా నెత్తురేమో అ
ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంలో బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ సహాయ చర్యల్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపిన ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఈ ప్రమాదంలో బాధితులకు, బాధిత క�
బెంగళూరు ఎక్స్ప్రెస్కు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. కాచిగూడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన రైలు.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ రైల్వేస్టేషన్ వద్ద సడెన్బ్రేక్ వేయడంతో వీల్స్లో మంటలు చెలరే�
ఒడిశాలో ఓ రైలుకు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్-అగర్తాలా ఎక్స్ప్రెస్లోని ఏసీ బోగీలో పొగ వెలువడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును బ్రహ్మపూర్ రైల్వేస్టేషన్
Odisha Train Accident | ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వం సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెల�
Odisha Train Tragedy | ఇటీవల ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై రిలయన్స్ ఫౌండేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాలాసోర్ రైలు ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore)లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Horrific Train Accident) లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యావత్తు ప్రపంచాన్ని కదిలించిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 288 మంది ప్రాణాలు కోల్ప�
Odisha Train Accident | ఒడిశా (Odisha )లోని బాలాసోర్ (Balasore )లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III (King Charles III) కూ�
Odisha Train Accident | ఒడిశా (Odisha )లోని బాలాసోర్ (Balasore )లో ఘోర రైలు ప్రమాదం (Horrific Train Accident) జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రమాదం జరిగి మూడు రోజ�
Kavach | బాలాసోర్ రైలు మార్గంలో యాంటీ కొలిజన్ వ్యవస్థ ‘కవచ్' ఏర్పాటుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించినా, దీంట్లో నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్ ఖర్చు చేయలేదని వెల్లడైంది.