Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి కవచ్తో సంబంధం లేదని.. ఇంటర్లాకింగ్ సిస్టమ్లో మార్పుల కారణంగానే దుర్ఘటన జరిగిందని తెలిపారు.
Odisha Train Accident | ఒడిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో ఏపీకి చెందిన ఒకరు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన గురుమూర్తి(65) అనే మత్స్య కార్మికుడు బాలాసోర్లో నివాసం ఉంటున్నాడు.
Odisha Train Accident | ఒడిశా దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నిలిపింది. సిగ్నలింగ్ లోపమో.. మానవ తప్పిదామో.. సరిగ్గా తెలియదు గానీ ఈ ప్రమాదం మాత్రం చరిత్రలోనే ఘోరాతిఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయ�
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రక�
Odisha Train Accident | ఒడిశా రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం పరిశీలించారు. బుధవారం ఉదయానికి
Odisha train accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానిక దవాఖానల్లో చికిత్స పొందుతున్న వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస�
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనగా భావిస్తున్న ఒడిశా ప్రమాదం రైల్వే వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా మారుస్తున్నామని కేంద్రంలోని మో�
Odisha Train Accident |‘కవచ్' వ్యవస్థ ఉంటే కచ్చితంగా ఈ ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రైల్వే చరిత్రలోనే గొప్ప టెక్నాలజీ అయిన ‘కవచ్'ను తామే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద
రైలు ప్రమాదంపై విపక్షాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. యాంటీ-కొలైజన్ పరికరాలు ఎందుకు పని చేయడం లేదని, వాటికి ఏమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒడిశా ప్రమాదం ఘోరమైన దుర్ఘటన అని, భవిష్య�
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్లను రద్దు చేశారు.
Odisha Train Accident | హైదరాబాద్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయా మార్గాల్లో నడువాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్
Virat Kohl : ఒడిషాలోని బాలాసోర్(Balasore) వద్ద నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కి పడింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohl) సంతాపం తెలిపాడు. �