ఒడిషాలో జరగిన ఘోర రైలు ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన ఈ ఘోరానికి కారణం ఏంటనేది తేల్చడానికి రైల్వే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదానికి కారణం సాం
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై వార్షిక నివేదిక విడుదల కార్యక్రమం సోమవారానికి వాయిదా పడింది. ఒడిశా రైలు ప్రమాదం ఘటన కారణంగా ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి సోమవారానికి
Coromandel Express | పట్టాలపై మరణ మృదంగం మోగింది ! కోరమాండల్ ఎక్స్ప్రెస్ బీభత్సం సృష్టించింది. ఆగివున్న గూడ్స్ రైలును అత్యంత వేగంగా ఢీకొనడమే కాకుండా పట్టాలు తప్పి మరో ట్రాక్పై పడిపోవడం.. అదేసమయంలో దాన్ని మరో సూప
Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�
Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైళ్లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో తెలంగాణ, ఏపీకి చెందినవాళ్లు కూడా ఉన్నార
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాన�
odisha train accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనకు చెందిన తీవ్రతను ఈ వీడియోల్లో అంచనా వేయవచ్చు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి తీసిన ఏరియల్స్ వ్యూవ్ వీడియోలు ఆ ప్రమాద స్థాయిని చూపుతున్నాయి. ఒడిశా రైలు ప్రమాదం
Train Accidents: దేశంలో జరిగిన అయిదు భీకర రైలు ప్రమాదాల గురించి తెలుసుకుందాం. భారీ ప్రాణ నష్టాన్ని ఆ ప్రమాదాలు మిగిల్చాయి. శుక్రవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది ప్రయాణికులు మరణించారు.
ఒడిశాలోని (Odish) బాలేశ్వర్ (Baleshwar) సమీపంలోని బహనాగ్బజార్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో (Odisha Train accident) పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు (Andhrapradesh) �
ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో (Train accident) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు.