హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో గత రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే గ్రేటర్ వ్యాప్తంగా కుండపోత వాన కురవడంతో నగరం అస్తవ్యస్తమైంది.
నగరంలో ట్రాఫిక్ జామ్ అయిందంటే చాలు క్యాబ్ సర్వీస్ ధరలు రెట్టింపు అవుతాయి. అదేంటని అనుకుంటున్నారా? ఔను రద్దీ వేళల్లో క్యాబ్ సంస్థలు ధరలను రెండింతలు పెంచుకోవచ్చని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల
గ్రేటర్ రోడ్లను కొందరు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.. సివరేజీ, పైపులైన్, కేబుల్స్ పనులంటూ రోడ్లను తవ్వి పనులు పూర్తయ్యాక మళ్లీ వేయడం లేదు. కొన్ని చోట్ల మట్టిపోసి వెళ్తుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వ�
ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.
సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఫ్లైఓవర్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స�
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధి ఊతూర్ చౌరస్తా వద్ద గల 63వ జాతీయ రహదారిపై ప్రతీ గురువారం నిర్వహించే వారసంత.. ప్రయాణికులకు చింత తెచ్చిపెట్టింది. రోడ్డుపైనే నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుత�
మలక్పేటలో డ్రైనేజీ నీరు ఉప్పొంగడంతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ నివారణకు చేపట్టిన పనులను కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ఆదివారం పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మలక్పేటలో (Malakpet) నేడూ ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. చాదర్ఘాట్-దిల్సుక్నగర్ మార్గంలో ప్రధాన రహదారిపై పైప్లైన్ పగిలిపోయింది. దీంతో రోడ్డుపైకి మురుగునీరు ముంచెత్తడంతో గత రెండు రోజులుగా వాహనదారుల�
హైదరాబాద్ ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్ను అధికారులు మూసివేశారు. దీంతో హయత్నగర్, దిల్సుఖ్ నగర్ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్లోని మలక్పేట రైల్వే బ్రిడ్జ్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. చాదర్ఘాట్-మలక్పేట మార్గంలోని ఫ్లైఓవర్ వద్ద ఉన్న మ్యాన్హోల్ పొంగుతున్నది. నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి మలక్పే
Road Accident | హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిలో ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందగా మరో ఇద్దరు కానిస్టేబుల్స్కు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం ఆర్థరాత్రి శంషాబాద్ పోలీస్స్టే�
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు (Saraswathi Pushkaralu) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారంతో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్కర స్నానం ఆచరించి, దైవదర్శనం చేసుకున్నారు.
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా పదో బెటాలియన్ గేట్ ఎదురుగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. అయితే, జాతీయ రహదారిపైనే వాహనాలను నిలిపివేసి ఇద్దరు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు.