Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మధ్యాహ్నం నుంచి గంటల పాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దోర్నాలకు వెళ్లే ఘాట్ రోడ్డులో 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో శ్రీశైలం
ప్రజా భవన్లో ప్రజావాణి (Praja Vani) కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్కు (Praja Bhavan) రెండు వైపులా భారీ సంఖ్యలో జనాలు బారులు తీరారు.
హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్లో ప్రజా వాణి (Praja Vaani) కార్యక్రమం కొనసాగుతున్నది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా భవన్కు (Praja Bhavan) తరలివచ్చారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు జఠిలమవుతున్నాయి. సమస్య ఎందుకు పెరుగుతున్నది.. దానిని పరిష్కరించడం ఎలా అనే విషయాన్ని ఎప్పకటిప్పుడు అధికార యంత్రాంగం పర్యవేక్షించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చే�
Hyderabad | హైదరాబాద్ నగరంలో గత రెండు, మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు పలు చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
హైదరాబాద్లోని ట్యాంక్బండ్ (Tank Bund) పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. దుర్గామాత నిమజ్జనాల (Durga Mata Immersion) కోసం పెద్ద సంఖ్యలో వాహనాలు హుస్సేన్సాగర్ (Hussain Sagar) తీరానికి తరలివచ్చాయి.
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రహదారులపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ కారిడార్లో పదుల సంఖ్యలో లింకు రోడ్లను నిర్మించి అందుబాటులోకి త�
Auto Driver Rides On Foot Over Bridge | ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఒక ఆటో డ్రైవర్ ఆగలేకపోయాడు. సాహసోపేతమైన స్టంట్ చేశాడు. జనం నడిచే ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదకు ఆటోను నడిపాడు. (Auto Driver Rides On Foot Over Bridge) నడక వంతెన మెట్ల పైకి ఆటోను దూకించాడ�
Space Debris: ఆకాశంలో వ్యర్ధాలు ఎక్కువయ్యాయి. ఆ వ్యర్ధాల వల్లే జూలై 30వ తేదీన ఒక నిమిషం ఆలస్యంగా రాకెట్ను ప్రయోగించాల్సి వచ్చిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. దాదాపు 27 వేల వ్యర్ధ వస్తువులు అంతరిక్ష�
Rapido | సొంత వాహనాలు లేని వారు.. ఒక చోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పబ్లిక్ లేదా ప్రయివేటు ట్రాన్స్పోర్టును ఆశ్రయిస్తుంటారు. ఇటీవల కాలంలో ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ య
గ్రేటర్లో వాన దంచికొట్టింది. సీజన్ ఆరంభంలో నైరుతి రుతు పవనాలు మొహం చాటేసేందుకు ప్రయత్నించినా.. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది.
రాబోయే క్యాబినెట్ సమావేశంలో మెట్రో రైలు మార్గం పొడిగింపు అంశాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.