Traffic Jam | నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఒక్కసారిగా వర్షం కురిసింది. కేవలం అరగంట వ్యవధిలోనే అరగంట వ్యవధిలోనే ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. కుండపోత వర్షానికి రోడ్లపై
Bengaluru Doctor: కర్నాటక రాజధాని బెంగుళూరులో ట్రాఫిక్ ఓ పెద్ద సమస్య. జామైందంటే గంటలకొద్దీ వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోవాల్సిందే. ఇక టైం ఫిక్స్ చేసుకుని పనికి వెళ్లేవాళ్ల కోసం కష్టాలు తప్పవు. అయితే
శస్త్రచికిత్సలు పేషెంట్ల జీవితాలను మార్చేస్తాయి. అవి టైం ప్రకారం జరగకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం ఆ డాక్టర్కు స్పష్టంగా తెలుసు. అందుకే తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూర్చుంటే ఫలితం ఏదీ ఉండదని అర్
హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తూప్రాన్పేట నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు వాహనాలు స్తంభించిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ జాతీయ రహ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 6 కిలోమీటర్లకు పైగా వాహనాలు ఆగిపోయాయి. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు వాహనాలు నెమ్మదిగా క�
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని బీహెచ్ఈఎల్, మియాపూర్ ఏరియాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ వరకు రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఓ రెండు గంటల పాటు వాన దంచికొట్టింది. ఆ రెండు గంటల్లోనే 100 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగా
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. ఢిల్లీ-గురుగ్�
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యం. దీంతో ట్రాఫిక్ సమస్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతాయి. అయితే బెంగళూరులో ట్రాఫిక్ జామ్పై తాజాగా ఒక వ్యక్తి వినూత్నంగా
Traffic jam | రుద్రారం వద్ద భారీగా ట్రాఫిక్ (Traffic jam) స్తంభించిపోయింది. రుద్రారం వద్ద 65వ జాతీయ రహదారిపై వరుసగా ఎనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర
సిటీ జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మెహిదీపట్నం/సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సిటీ జాయింట్ �
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జహీరాబాద్, జనవరి 27: ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రూట్లలో మరిన్ని బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోను పరిశీలించి
కరోనా థర్డ్ ఫేజ్ ప్రభావంతో.. నగరంలో భారీగా తగ్గిన ట్రాఫిక్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీ లెక్కింపు స్వీయ నియంత్రణలో నగర ప్రజలు సిటీబ్యూరో, జనవరి 25 (నమస�