ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికక్కడ రాచకొండలో రోడ్లు బ్లాక్ చేస్తుండటంతో ట్రాఫిక్లో చిక్కుకొని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారాల కోస�
ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయంలో (Chilkur Balaji Temple) బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన నేడు గరుత్మంతునికి నైవేద్యం సమర్పించారు. అనంతరం సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేశారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి (Tirumalagiri) వ్యవసాయ మార్కెట్కు రికార్డు స్థాయిలో ధాన్యం తరలివచ్చింది. రెండు రోజుల సెలవుల తర్వాత మార్కెట్ తెరచుకోవడంతో ధాన్యం ట్రాక్టర్లు క్యూకట్టాయి.
కాగజ్నగర్- సిర్పూర్ ప్రధాన రహదారి మధ్యలో వేంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం ఎనిమిదేండ్లుగా కొనసాగుతూనే ఉంది. 2016లో కేసీఆర్ సర్కారు ఈ పనులు ప్రారంభించగా, నిమ్మలంగా మేల్కొన్న అటవీశాఖ అన�
Free Haleem | మలక్ పేట వద్ద ఓ హోటల్ యాజమాన్యం ఫ్రీ హలీం పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీంతో జనం భారీగా దూసుకు రావడంతో గందరగోళానికి దారి తీసి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Traffic Jam | హైదరాబాదీలను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. మధ్యాహ్నం సమయంలో ఎస్ఆర్ నగర్ నుంచి మూసాపేట వెళ్లే మార్గంలో �
సమ్మక, సారలమ్మ నామస్మరణతో మేడారం (Medaram) ఉప్పొంగిపోతున్నది. దేశంలో అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర (Medaram Jathara) తుది అంకానికి చేరింది. జనదేవతలు నేడు వనప్రవేశం చేయనున్నారు.
Traffic Jam | జాతీయ రాజధాని ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు నరకం చూస్తున్నారు. రైతుల ఛలో ఢిల్లీ నేపథ్యంలో పోలీసులు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్, నోయిడా, బాదల్పూర్, గురుగ్రామ్