Traffic Jam | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వరద నీటి కారణంగా వాహనాలు ముందుకు కదలడం లేదు.
స్టార్టప్ల హబ్గా పేరొందిన బెంగళూరు ప్రతిష్ట అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్తో మసక బారుతోంది. ఈ పరిస్థితులకు విసిగివేసారిన బ్లాక్బక్ అనే లాజిస్టిక్స్ స్టార్టప్ కంపెనీ నగరంలోని ఔటర్రింగ్
విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి (Road Blockade Case) భారీ ట్రాఫిక్ జామ్కు కారణమయ్యారని కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో 13 మందికి కూడా శిక్ష విధించింది.
శ్రీశైల మహాక్షేత్రాన్ని అనుసంధానిస్తూ ప్రవహించే కృష్ణానదిలో గణనాథులను నిమజ్జనం చేసేందుకు తెలంగాణ నలుమూల నుంచి శ్రీశైలంవైపునకు అధిక సంఖ్యలో యాత్రికులు చేరుకుంటున్నారు.
హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు (Ganesh Immersion) ప్రారంభమయ్యాయి. నగరం నలువైపుల నుంచి ట్యాంక్బండ్కు గణనాథులు తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు.
Traffic Jam | ఎడతెరిపి లేని వర్షాల కారణంగా దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్సీఆర్లో ఇటీవలే భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయిన విషయం తెలిసిందే. ట్రాఫిక్కు విసిగిపోయిన ఓ వ్యక్తి తన బైక్ను ఏకంగా భుజంపై వేసుకుని నడుచుక�
దేశ రాజధానిని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఢిల్లీ-గురుగ్రామ్ జాతీయ రహదారిపై 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు రోడ్లపై ముందుకు కదల్లేక మూడు గంటలపాటు నరకయాతన అనుభవించారు.
వరద ముప్పు తగ్గుముఖం పట్టిన తర్వాత కామారెడ్డి పట్టణంలోని కొంత భాగం శిథిల ప్రాంతంగా కనిపించింది. ఎక్కడిక్కడ కొట్టుకుపోయిన వాహనాలు, వేర్లతో కొట్టుకు వచ్చిన భారీ వృక్షాలు, తెగిన రహదారులు, రాళ్లు తేలిన అంతర
ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో పాఠశాల యాజమాన్యాలు తమ వంతు సహకారం అందించాలని సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) గజరావు భూపాల్ సూచించారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో మాదాపూర్ జోన్ పరిధిలోన�
కామారెడ్డి జిల్లాల్లో కూరిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి 44 (NH 44) దెబ్బతిన్నది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివ నగర్ నుంచి పొందుర్తి వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Traffic Jam | ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీ సహా జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది.
విశ్వనగరంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ప్రధాన రహదారుల నుంచి కాలనీల్లోని రోడ్ల దాకా ఎక్కడ చూసినా గుంతలమయమై వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత అధ
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులో ఉల్లిగడ్డ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో ముంబై జాతీయ రహదారిపై ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి (Traffic Jam). ఆదివారం రాత్రి ఉల్లిలోడుతో వెళ్తున్న లారీ ఇ�