ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల తాకిడితో బీహార్ రోహ్టాస్ జిల్లాలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడి జాతీయ రహదారి(నం.19)పై రోహ్టాస్ నుంచి ఔరంగాబాద్ వరకు 65 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తం�
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణం గుండా వెళ్లే హైవేపై సోమవారం మూడో రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగింది. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారు శనివారం నుంచే హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో
జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా వాహనాల రద్దీ (Traffic) కొనసాగుతుంది, దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దసరా పండుగ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపట్టడంతో ఈ రద్దీ మొదలైంది.
Traffic | దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజలు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టేపల్లి ఇది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ మూడు కార్లను ఢీ కొన్న సంఘటనలో అవి ధ్వంసమయ్యాయి. ఓ కారు నుజు నుజ్జు అయింది.
దసరా పండుగ సందర్భంగా ఊరెళ్తున్న ప్రయాణికులతో నగర రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఒకవైపు మూసీవరద ప్రభావంతో చాదర్ఘాట్ వద్ద రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతుంటే మరోవైపు రోడ్లపై గుంతలు నగరవాసికి నరకం చూపిస
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు (Traffic Jam) నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా �
Traffic jam | మూసీకి వరద పోటెత్తడంతో.. చాదర్ఘాట్ వద్ద బ్రిడ్జిపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడున్న చిన్న వంతెనను మూసివేశారు. పెద్ద వంతెన ఒక్కటే తెరిచి ఉంచారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో (Patancheru) అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో హైదరాబాద్-ముంబై 65వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం అక్కడక్కడా జోరు వాన పడింది. హనుమకొండ, వరంగల్లో సుమారు గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏర�
HYD Rains | హైదరాబాద్లో వాన దంచికొట్టింది. దాదాపు గంటన్నరకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం
Traffic Jam | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వరద నీటి కారణంగా వాహనాలు ముందుకు కదలడం లేదు.
స్టార్టప్ల హబ్గా పేరొందిన బెంగళూరు ప్రతిష్ట అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్తో మసక బారుతోంది. ఈ పరిస్థితులకు విసిగివేసారిన బ్లాక్బక్ అనే లాజిస్టిక్స్ స్టార్టప్ కంపెనీ నగరంలోని ఔటర్రింగ్
విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి (Road Blockade Case) భారీ ట్రాఫిక్ జామ్కు కారణమయ్యారని కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో 13 మందికి కూడా శిక్ష విధించింది.
శ్రీశైల మహాక్షేత్రాన్ని అనుసంధానిస్తూ ప్రవహించే కృష్ణానదిలో గణనాథులను నిమజ్జనం చేసేందుకు తెలంగాణ నలుమూల నుంచి శ్రీశైలంవైపునకు అధిక సంఖ్యలో యాత్రికులు చేరుకుంటున్నారు.