హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్) ఆదివారం నిరసనలతో హోరెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాకపోకల నేపథ్యంలో పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్ను నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచ�
Traffic Jam | సీఎం రేవంత్ రెడ్డి తరచూ నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ తదితర ప్రాంతాలలోని కన్వెన్షన్ సెంటర్లకు జరుగుతున్న పెళ్లిళ్లకు, ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రింగ్ మార్గం గుండా వెళ్తుండడంతో గంటల తరబ�
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకూ జఠిలంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఆర్టిఫిష�
సిటీలో ఎటు చూసినా.. ట్రాఫిక్ జామ్.. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు త్వరగా వెళ్లలేని పరిస్థితి.. వాహనదారులు అల్లాడిపోతున్నారు.. కొద్ది దూరం ప్రయాణించాలన్నా.. ఆగి ఆగి వెళ్లాల్సిందే.. గమ్యం చేరే వరకు ఆపసోపాలు
Mumbai–Pune Expressway : ఎక్కడైనా ట్రాఫిక్ వల్ల రహదారిపై ఒకట్రెండు గంటలు వాహనాలు నిలిచిపోతాయి. అది కూడా నగరాల్లోనే. సిటీ అవతల.. అందులోనూ నేషనల్ హైవేలపై ట్రాఫిక్ జామ్ అనేదే చాలా అరుదు.
ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేపై ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామైంది. వేలాది వాహనాలు సుమారు 20 కి.మీ మేర నిలిచిపోయాయి. వందలాది మంది హైవేపై చిక్కుకుపోయారు. మహిళలు, పిల్లలు, ఇతరులు రాత్రం
Mumbai-Pune Expressway : ముంబై-పూనే ఎక్స్ప్రెస్ వేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంగళవారం సాయంత్రం నుంచి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. దాదాపు 12 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.
‘మేడారం మహా జాతరను మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశాం’ అని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని సమ్మక్క దర్శనం భక్తులకు అందని ద్రాక్షగా మారింది. మేడారం దారులు కిక్కిరిసిన వాహనాలతో న
మేడారం-26 మహాజాతర 22 ఏండ్ల క్రితం నాటి జాతరను తలపించిందని భక్తులు గుర్తుచేసుకున్నారు. జాతర చరిత్రలో ట్రాఫిక్ జామ్కు 2004 బెంచ్ మార్క్గా నిలిచింది. నాటి ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాడ్వాయి నుంచి
Medaram | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి, వెళ్తున్న భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాట�
మంచు దుప్పటి కప్పుకున్న కొండలు, చెట్ల మధ్య సేద తీరాలని మనాలీకి వెళ్లిన పర్యాటకులకు కష్టాలు ఎదురయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోని ఈ ప్రముఖ పర్యాటక కేంద్రానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్లో దాదాపు 24 గంటలపా�
సంక్రాంతి భారతదేశంలో కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు. గ్రామ, నగర జీవనాల మధ్య ఉన్న వెలితిని చెరిపేసే సామాజిక భావోద్వేగం కూడా. తెలుగు రాష్ర్టాల్లో ఈ పండుగ ప్రాధాన్యం వేరు. హైదరాబాద్ నుంచి లక్షల మంది తెలంగ