సంక్రాంతి భారతదేశంలో కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు. గ్రామ, నగర జీవనాల మధ్య ఉన్న వెలితిని చెరిపేసే సామాజిక భావోద్వేగం కూడా. తెలుగు రాష్ర్టాల్లో ఈ పండుగ ప్రాధాన్యం వేరు. హైదరాబాద్ నుంచి లక్షల మంది తెలంగ
హైదరాబాద్ రాజేంద్రనగర్లో పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై (PV Expressway) రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పిల్లనర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువు గాయపడ్డారు.
హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్వే (PV Expressway) పై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 112 వద్ద వరుసగా మూడు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.
ఒక పక్క సాధారణ ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు.. మరోపక్క యూ టర్న్ల వద్ద చుక్కలు కన్పిస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సమస్య రోజు రోజుకు జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సాఫీగా వెళ
బేగంపేటలో (Begumpet) పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం బేగంపేట బస్ స్టాప్ వద్ద థార్ జీపుని వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్ వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది.
నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై (NH 65) వాహనాల రద్దీ (Traffic Jam ) నెలకొన్నది. చిట్యాల రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో బ్రిడ్జి కింద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Traffic Jam | హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపాటి చిరుజల్లు కురిసినా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్జా
ఏపీలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సిరిసిల్ల పట్టణం అస్తవ్యస్తంగా మారింది. బల్దియా అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో అధ్వానంగా తయారైంది. ఓ వైపు పారిశుధ్య లోపంతో సతమతమవుతున్న జిల్లా కేంద్రంలో కొద్దిరోజులుగా రోడ్లపై తిరుగుతున్న పశువ�
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల తాకిడితో బీహార్ రోహ్టాస్ జిల్లాలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడి జాతీయ రహదారి(నం.19)పై రోహ్టాస్ నుంచి ఔరంగాబాద్ వరకు 65 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తం�
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణం గుండా వెళ్లే హైవేపై సోమవారం మూడో రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగింది. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారు శనివారం నుంచే హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో
జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా వాహనాల రద్దీ (Traffic) కొనసాగుతుంది, దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దసరా పండుగ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపట్టడంతో ఈ రద్దీ మొదలైంది.
Traffic | దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజలు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టేపల్లి ఇది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ మూడు కార్లను ఢీ కొన్న సంఘటనలో అవి ధ్వంసమయ్యాయి. ఓ కారు నుజు నుజ్జు అయింది.
దసరా పండుగ సందర్భంగా ఊరెళ్తున్న ప్రయాణికులతో నగర రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఒకవైపు మూసీవరద ప్రభావంతో చాదర్ఘాట్ వద్ద రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతుంటే మరోవైపు రోడ్లపై గుంతలు నగరవాసికి నరకం చూపిస