హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టి, వ్యూహాత్మక ప్రణాళికలతో ఇక్కడ మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఎల్బీనగర్, సాగర�
నగరంలో ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే రహదారులపై వరద పోటెత్తుతుండటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే గంటల తరబడి స్తంభించిపోతున్నది. చిన్నపాటి దూరానికి కూడా వాహనదారులకు చుక్కలు క
రోడ్డుపై ఒక్క బండి ఆగితే చాలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్జాం. ఒక్క వర్షం పడితే చాలు 10 నిమిషాల ప్రయాణానికి గంటన్నర సమయం. ఇది నగరంలో రవాణా పరిస్థితి. వేలాది వాహనాలు నగర రోడ్లపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్క వర్�
traffic jam : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై-గుజరాత్ హైవేపై 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా వర్షాలు గుజరాత్, మహారా
అది రంగారెడ్డి జిల్లా గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే మెయిన్రోడ్. ఉదయం ఆ దా రిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొందరు వెళ్లి చూడగా ఐదేండ్ల ఓ పాప కారు(టీఎస్07 జీపీ 7450) డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండటంతో �
Free Biryani : దిల్సుఖ్నగర్లో ఉచిత బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. స్థానికంగా ఉన్న 'జిస్మత్ జైల్ మండి' (Jismat Jail Mandi) నిర్వాహకులు సోమవారం ఫ్రీ బిర్యానీ ఆఫర్ పెట్టారు.
‘నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపొద్దు’ అన్న సీఎం రేవంత్రెడ్డి మాట మళ్లీ తుస్సుమన్నది. సీఎం కాన్వాయ్ వస్తున్నదని శుక్రవారం హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న రవీంద్రభారతి వద్ద పోలీసులు ఎక్కడి వాహనాలను అ
హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్) ఆదివారం నిరసనలతో హోరెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాకపోకల నేపథ్యంలో పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్ను నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచ�
Traffic Jam | సీఎం రేవంత్ రెడ్డి తరచూ నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ తదితర ప్రాంతాలలోని కన్వెన్షన్ సెంటర్లకు జరుగుతున్న పెళ్లిళ్లకు, ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రింగ్ మార్గం గుండా వెళ్తుండడంతో గంటల తరబ�
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకూ జఠిలంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఆర్టిఫిష�
సిటీలో ఎటు చూసినా.. ట్రాఫిక్ జామ్.. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు త్వరగా వెళ్లలేని పరిస్థితి.. వాహనదారులు అల్లాడిపోతున్నారు.. కొద్ది దూరం ప్రయాణించాలన్నా.. ఆగి ఆగి వెళ్లాల్సిందే.. గమ్యం చేరే వరకు ఆపసోపాలు
Mumbai–Pune Expressway : ఎక్కడైనా ట్రాఫిక్ వల్ల రహదారిపై ఒకట్రెండు గంటలు వాహనాలు నిలిచిపోతాయి. అది కూడా నగరాల్లోనే. సిటీ అవతల.. అందులోనూ నేషనల్ హైవేలపై ట్రాఫిక్ జామ్ అనేదే చాలా అరుదు.
ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేపై ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామైంది. వేలాది వాహనాలు సుమారు 20 కి.మీ మేర నిలిచిపోయాయి. వందలాది మంది హైవేపై చిక్కుకుపోయారు. మహిళలు, పిల్లలు, ఇతరులు రాత్రం