బ్యాక్ బిల్లింగ్ పేరుతో పవర్లూమ్ పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ తొలగించడాన్నీ నిరసిస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు ఆసాములు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై రాస్తా
హైదరాబాద్ను కేంద్ర బిందువుగా చేసుకుని గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు చేస్తున్న దొంగ, మోసపూరిత వ్యాపారాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైశ్య వికాస్ వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గు�
నగర పరిశుభ్రతపై రామగుండం కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అరుబయట చెత్త పడేస్తున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు గురువారం గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తాలో రోడ్లపై చెత్త పడ�
ప్రభుత్వం నిర్లక్ష్యం సీడ్ మిల్లు వ్యాపారులకు వరంగా మారిందని చెప్పవచ్చు. వరి ధాన్యం బోనస్ విషయం సీడ్ మిల్లు వ్యాపారులకు రెట్టింపు లాభాలను తెచ్చి పెడుతోంది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే అన్నదాతలకు �
వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సమయంలో అన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాలని, తమ వద్దకు వచ్చే కస్టమర్లకు అవగాహన కల్పిస్తూ చేసిన పనికి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు మెయింటెన్ చేస�
పరిగి మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. రైతులకు దన్నుగా నిలిచి వారు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాల్సిన మార్కెటింగ్ శాఖ �
గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ట్రేడర్లు తమ లైసెన్స్లను ఈ ఏడాదికి పునరుద్ధరించుకోవాలని బల్దియా అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 31తో ట్రెడ్ లైసెన్స్ గడువు ముగిసిందని, వీరంతా ఈ నెల 31లోగా తమ లైసెన్స్�
జిల్లాలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో దళారులే రాజ్యమేలుతున్నారు. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై అన్యాయం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకుతోటపల్లి పత్తి కొనుగోలు కేంద్రం వద్ద వివ�
ఈ నెల చివర్లో జరగనున్న సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలు మెండుగావున్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
హైదరాబాద్లో సొంతిల్లు ఉండాలనే మధ్య తరగతి ప్రజల కలను ఆసరాగా చేసుకొని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచ్ అఫర్ల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే సమయంలోనే కొంత ,మొ�
తెలంగాణ రాకముందు రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్ కోతలుండేవి. రాత్రింబవళ్లు బావులకాడికి పోయి చేన్లకు నీళ్లు పారిచ్చేటోళ్లం. పంటలు ఎండిపోతుంటే ధర్నాలు కూడా చేసినం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఆ పరిస్థితి
నల్లగొండలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్లో ఉన్న ఒక ఫర్టిలైజర్ దుకాణంలో ఈ నెల 24న కట్టంగూర్ మండలం పరడకు చెందిన రైతు రాంరెడ్డి(పేరు మార్చాం) అమెరికా కంపెనీకీ చెందిన పది విత్తన ప్యాకెట్లు కావాలని అడి�