ఈ నెల చివర్లో జరగనున్న సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలు మెండుగావున్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
హైదరాబాద్లో సొంతిల్లు ఉండాలనే మధ్య తరగతి ప్రజల కలను ఆసరాగా చేసుకొని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచ్ అఫర్ల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే సమయంలోనే కొంత ,మొ�
తెలంగాణ రాకముందు రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్ కోతలుండేవి. రాత్రింబవళ్లు బావులకాడికి పోయి చేన్లకు నీళ్లు పారిచ్చేటోళ్లం. పంటలు ఎండిపోతుంటే ధర్నాలు కూడా చేసినం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఆ పరిస్థితి
నల్లగొండలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్లో ఉన్న ఒక ఫర్టిలైజర్ దుకాణంలో ఈ నెల 24న కట్టంగూర్ మండలం పరడకు చెందిన రైతు రాంరెడ్డి(పేరు మార్చాం) అమెరికా కంపెనీకీ చెందిన పది విత్తన ప్యాకెట్లు కావాలని అడి�
మద్యం అమ్మకాలపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా ఐఎంఎల్ డిపో ఎదుట మద్యం షాపుల నిర్వాహకులు శనివారం నిరసనకు దిగారు. వ్యాపారులు మద్యం కొనుగోళ్లను నిలిపివే
నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిండు ఆరోగ్యానికి రోజుకొక పండు తినాలనుకునే వారికి పండ్ల ధరలు చుక్క లు చూపిస్తున్నాయి. రేటు ఎంత పెరిగినా ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు కొనక తప్�
భారత వ్యాపారుల కోసం సరికొత్త చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ ప్రకటించింది. సంబంధిత టూల్స్ను ముంబైలో జరిగిన మెటా రెండో వార్షిక సమావేశంలో ఆవిష్కరించింద�
సైబర్ నేరగాళ్లు పంథా మార్చి రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆయా దుకాణాల బోర్డులపై ఉన్న సెల్నంబర్లను సేకరించి.. కుచ్చుటోపీ పె�
Rice ban impact | కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని విధించడంతో దేశంలోని పలు ఓడరేవుల్లో బియ్యం కంటైనర్లు పేరుకుపోయాయి. జూలై 20 సాయంత్రం నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై నియంత్రణలు ప్రకటిస్తూ డైర
ఎలాంటి అనుమతులు లేకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించినా, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసగించినా వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని టాస్క్ఫోర్స్ �
సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సా�
క్యాష్ కటింగ్.. ఇది రైతులకు సుపరిచితమైన పదం. క్యాష్ కటింగ్ బారినపడని రైతు ఉండడంటే అతిశయోక్తి లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్లో వ్యాపారికి విక్రయిస్తే.. సదరు వ్యాపారి రైతుకు వెంటనే డబ్బులు �
బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న వైశ్యులు మద్దతు ఇవ్వాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అధ్యక్షుడు, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస