మద్యం అమ్మకాలపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా ఐఎంఎల్ డిపో ఎదుట మద్యం షాపుల నిర్వాహకులు శనివారం నిరసనకు దిగారు. వ్యాపారులు మద్యం కొనుగోళ్లను నిలిపివే
నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిండు ఆరోగ్యానికి రోజుకొక పండు తినాలనుకునే వారికి పండ్ల ధరలు చుక్క లు చూపిస్తున్నాయి. రేటు ఎంత పెరిగినా ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు కొనక తప్�
భారత వ్యాపారుల కోసం సరికొత్త చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ ప్రకటించింది. సంబంధిత టూల్స్ను ముంబైలో జరిగిన మెటా రెండో వార్షిక సమావేశంలో ఆవిష్కరించింద�
సైబర్ నేరగాళ్లు పంథా మార్చి రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆయా దుకాణాల బోర్డులపై ఉన్న సెల్నంబర్లను సేకరించి.. కుచ్చుటోపీ పె�
Rice ban impact | కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని విధించడంతో దేశంలోని పలు ఓడరేవుల్లో బియ్యం కంటైనర్లు పేరుకుపోయాయి. జూలై 20 సాయంత్రం నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై నియంత్రణలు ప్రకటిస్తూ డైర
ఎలాంటి అనుమతులు లేకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించినా, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసగించినా వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని టాస్క్ఫోర్స్ �
సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సా�
క్యాష్ కటింగ్.. ఇది రైతులకు సుపరిచితమైన పదం. క్యాష్ కటింగ్ బారినపడని రైతు ఉండడంటే అతిశయోక్తి లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్లో వ్యాపారికి విక్రయిస్తే.. సదరు వ్యాపారి రైతుకు వెంటనే డబ్బులు �
బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న వైశ్యులు మద్దతు ఇవ్వాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అధ్యక్షుడు, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస
GST | క్రమం తప్పకుండా జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికి జీఎస్టీ అధికారులు తమ వ్యాపారాలపై దాడులు నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ వ్యాపారస్థులు డిమాండ్ చేశారు.
వచ్చే ఏడాది జనవరి 1 వరకూ పటాకుల తయారీ, స్టోరేజ్పై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధిచడంతో గ్రీన్ క్రాకర్స్కు బ్యాన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ వ్యాపారులు కోరుతున్నారు.
డిజిటల్ పేమెంట్స్పై చార్జీల వసూలు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐలకు లేఖ రాశమాని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయ
లక్నో: వేశ్యలతో పట్టుబడ్డ వ్యాపారులను మహిళా ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆమెతోపాటు హోంగార్డ్, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో �