Tractor | ఎయిర్ కంప్రెసర్ ట్రాక్టర్( Tractor) వివాదం యువకుడు ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి వడ్డెర గూడెంలో జరిగింది.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో విచ్చలవిడిగా ట్రాక్టర్లలో మట్టి సరఫరా చేస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలో ఇళ్లకు ఎర్రమట్టిన�
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ (Miryalaguda) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని చింతపల్లి బైపాస్ రోడ్డు వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో అదు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో ట్రాక్టర్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు ఒక కొనుగోలుదారుడిని అరెస్టు చేసినట్�
Road Accident | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారి పై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి వద్ద అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసెకెళ్లి
Tractor Flips | డివైడర్ వద్ద ఉన్న రాయిని ఢీకొట్టడంతో ట్రాక్టర్ టైరు పేలింది. దీంతో అదుపుతప్పిన ఆ ట్రాక్టర్ పల్టీలు కొట్టింది. దానిని నడిపిన వ్యక్తి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
Tractor Stunt | ట్రాక్టర్లతో స్టంట్ బెడిసికొట్టింది. అదుపుతప్పి ఒక ట్రాక్టర్ బోల్తాపడింది. దాని కింద నలిగి డ్రైవర్ మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర�
ఓ ట్రాక్టర్ చిన్నారిని చిదిమేసిన ఘటన తుమ్మలపల్లిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సంధ్య, హుస్సేన్ల కూతురు రిషిక(4) ఇంటి ముందున్న రోడ్డు పక్కన ఆడుకుంటోంది. ఈ సమయంలో సమ�
మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే పై (Mumbai Express way) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసర్ నుంచి పండరీపూర్కు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఎక్స్ప్రెస్వేపై ఓ ట్రాక్టర్ను �
ట్రాక్టర్ కిందపడి మున్సిపల్ కార్మికురాలి దుర్మరణం చెందిన ఈ ఘటన నిజామాబాద్లో చోటుచేసుకున్నది. ఐదో టౌన్ ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. నగరంలోని చంద్రశేఖర్కాలనీకి చెందిన పోల లలిత (42) మున్సిపాలిటీలో కార్మ�