నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వెలిమినేడు వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది.
గ్రీన్ ఎనర్జీతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఓ బ్రిటన్ కంపెనీ ఆవు పేడతో నడిచే 270 హార్స్పవర్ కలిగిన టీ7 లిక్విడ్ మీథేన్ ఇంధ�
ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ను తయారు చేసి బ్రిటిష్ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. దాదాపు 100 ఆవుల పేడను సేకరించి దాన్ని బయోమీథేన్ (ప్యుజిటివ్ మీథేన్)గా మార్చారు.
Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.
Garuda bus | కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్ను మియాపూర్ డిపోకు
Vladimir Putin Tractor:రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం 70వ పుట్టిన రోజు జరుపుకున్నారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఈ సందర్భంగా పుతిన్కు ట్రాక్టర్ను గిఫ్ట్గా ఇచ్చారు. ట్రాక్టర్
ట్రాక్టర్ స్వాధీనానికి అధికారులు ప్రయత్నించగా రైతు కుమార్తె అడ్డుకున్నది. అయినప్పటికీ ఆ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంగా ట్రాక్టర్తో గర్భిణీని ఢీకొట్టి ఆమె మీదుగా నడిపారు.
Tractor | ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.
గుమ్మడిదల,ఆగస్టు3 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధి దోమడుగులో చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా, శివం
లక్నో: అన్నాదమ్ముల మధ్య ఆస్తి వివాదం నేపథ్యంలో ట్రాక్టర్ను నిలువరించేందుకు ఒక మహిళ తన పసి బిడ్డను టైర్ ముందు పడేసింది. ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్నల్గంజ్ పోలీస్ సర్కిల్ పర�